nda govt

    బొగ్గు స్కామ్….మాజీ కేంద్రమంత్రికి 3ఏళ్ల జైలు శిక్ష

    October 26, 2020 / 03:04 PM IST

    Former Union minister gets 3-yrs imprisonment in coal scam బొగ్గు కుంభకోణం (Coal block scam) కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇవాళ(అక్టోబర్-26,2020) శిక్షలు ఖరారు చేసింది. మాజీ కేంద్రమంత్రి ‘దిలీప్ రే’ తో పాటు మ‌రో ఇద్ద‌రు అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ

    జగన్‌, మోడీ క్లియర్‌ చేస్తున్నారు రూటు! ఆ ఇద్దరి కోసమేనా?

    February 15, 2020 / 12:17 PM IST

    ఆ ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ ఇద్దరికి కేంద్ర కేబినెట్‌లో చోటు ఇవ్వాలని.. కూటమిలో లేనివారికి కేబినెట్ లో చోటా? అని ఆశ్చర్య పడక్కర్లేదు. ఏ క్షణంలోనైనా కూటమిలో చేరిపోవచ్చు. వీరిలో ఇద్దరికి ఎందుకు మంత్రులు ఇవ్వాలి.. మీకో మంత్రి పదవులు.. నాకో రాజ్య�

    ఎందుకీ వివక్ష : కేంద్రాన్ని కడిగేసిన కేటీఆర్

    January 5, 2019 / 11:07 AM IST

    హైదరాబాద్: తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మోదీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. సాగు, తాగు నీటి రంగాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి ప్రాజె�

10TV Telugu News