Home » nda govt
దేశంలో ద్రవ్యోల్బణం లేదంటూ పార్లమెంట్ వేదికగా భారతీయ జనతా పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై లోక్సభా కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ఘాటుగా స్పందించారు. బీజేపీ నేతలది మందపాటి చర్మమని, అందుకనే ద్రవ్యోల్బణం ప్రభావం వారికి తెలియట్లేదని వ�
'నేను ఎవరో నీకు తెలుసా?' అని బీజేపీ ఎంపీ అనిల్ ఫిరోజియా కుమార్తెను మోదీ అడిగారు. దీనికి ఆ పాప స్పందిస్తూ.. 'తెలుసు.. మీరు మోదీ జీ.. నేను మిమ్మల్ని టీవీలో చూశాను' అని చెప్పింది. దీంతో మోదీ మళ్ళీ మాట్లాడుతూ.. 'నేను ఏ పని చేస్తానో నీకు తెలుసా?' అని అడి�
దేశ వ్యాప్తంగా జూన్లో పడ్డ వర్షాలపై లోక్సభకు కేంద్ర ప్రభుత్వం వివరాలు తెలిపింది. ప్రభుత్వానికి అందిన గణాంకాల ప్రకారం... జూన్లో దేశంలో సాధారణ వర్షపాతం (92 శాతం దీర్ఘకాలిక సగటు వర్షపాతం-ఎల్పీఏ) నమోదైందని కేంద్ర మంత్రి జితేంద
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నష్టాల్లో కూరుకుపోయిన బీఎస్ఎన్ఎల్కు చేయూత అందించాలని నిర్ణయించింది. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. 1.64 లక్షల కోట్ల ప్యాకేజీ కేటాయిస్తున్నట్లు టెలికామ్ శాఖ మంత్రి అ
''సముద్రతీర కోత నియంత్రణ సహా వరద నిర్వహణ బాధ్యత అంతా రాష్ట్రాల పరిధిలోని అంశం. ఇందుకు సంబంధించిన పథకాల రూపకల్పన, వాటిని అమలు అంశాలను ప్రాధాన్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయి. కేంద్ర సర్కారు ఆర్థిక, సాంకేతిక సాయం మా�
భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా ప్రస్తుత పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ పోటీ చేస్తారని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసు
''ఇప్పటికీ సమయం ఉంది.. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కుంభకర్ణ నిద్ర నుంచి మేల్కోవాలని నేను మళ్ళీ చెబుతున్నాను. ప్రజలను మభ్యపట్టే రాజకీయాలను ఇకనైనా మానుకోవాలి. ఆర్థిక విధానాలను వెంటనే సంస్కరించాలి. ఈ ప్రభుత్వ వైఫల్యాల వల్ల ప�
ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ (71) పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ ప్రకటించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ఆయన ఈ ప్రకటన చేశా
బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్డీఏ అభ్యర్థి రేసులో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మధ్యప్రదే�
దేశంలో త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు పెరిగిపోతోంది. ఆమెకు ఎన్డీఏలోని పార్టీలే కాకుండా ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో ఇప్పటికే ద్రౌపది ముర్ము మూడింట రె�