Home » nda govt
దేశంలో జనాభా 'సురస' రాక్షసి నోటిలా పెరిగిపోతోందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. రామాయణంలో సీతను వెతుక్కుంటూ హనుమంతుడు వెళ్తుండగా సముద్రంలో సురస అనే రాక్షసి తన నోటిని తెరుస్తుంది. దాని నోట్లోకి వెళ్ళి మరీ హనుమంతుడు తప
త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. పలు అంశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎన్డీఏ నేతలు చర్చిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనాల్సిన తీరుపై తమ నేతలకు ఎన్డీఏ ముఖ్యనేత�
కేంద్ర కేబినెట్లో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన మరో ఎంపీకి కేంద్ర కేబినెట్లో చోటు దక్కే అవకాశాలు కనపడుతున్నాయి. వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.
కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఇవాళ ఆ రాష్ట్రంలోని పశ్చిమ బర్ధమాన్ జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రతిపక్ష పార్టీలను బెదిరించడానికి కేంద్ర ప్రభుత్వం స�
కేంద్ర కేబినెట్ ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశీయ క్రూడాయిల్ ఉత్పత్తి అమ్మకాలపై నియంత్రణను ఎత్తివేసింది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
బిహార్లోని ఎన్డీఏలో ఎలాంటి విభేదాలూలేవని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమారే 2025 వరకు కొనసాగుతారని చెప్పారు.
దేశంలో కొత్త కార్మిక చట్టాలను జూలై 1 నుంచి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాటిని అమలు చేయడానికి పలు రాష్ట్రాలు సన్నాహాలు చేసుకుంటున్నాయి.
దేశంలోని విపక్ష పార్టీలు ఐక్యంగా కలిసి వచ్చి తనను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని యశ్వంత్ సిన్హా అన్నారు. విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన ఇవాళ నామినేషన్ దాఖలు చేసిన విషయం త
లోక్ సభలో ప్రస్తుతమున్న 543 స్థానాలను 1000కి పెంచే యోచనలో మోదీ సర్కార్ ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం చట్టాల్లో కీలక సంస్కరణలు రాబోతున్నాయి. బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు స్వస్తి పలికి వాటి స్థానంలో సరికొత్తవాటిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ప్రయత్నాలు ప్రారంభించినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిష