Home » nda govt
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అఖిలేష్ యాదవ్ పార్టీకి చెందిన మాజీ నేత ఓపీ రాజ్భర్ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ లో చేరారు. ఓపీ రాజ్భర్ కు చెందిన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఎన్డీఏలో చేరారు....
ప్రస్తుతం బీజేపీ రెండు విధాల ప్రణాళికలు అమలు చేస్తోంది. ఒకటి రాష్ట్రాల్లో మిత్రపక్షాల కోసం...
భారత ప్రజాస్వామ్య చరిత్రలో అపురూప ఘట్టం ఆవిష్కృతం కానుంది. కొత్త పార్లమెంట్ భవనం ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం కావటానికి డేట్ ఫిక్స్ అయ్యింది.
సర్కారుపై వచ్చే వార్తలపై ఫ్యాక్ట్ చెక్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమానుషమని, ఇది తమను కలవరపెడుతోందని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా చెప్పింది.
'మహంగాయీ చౌపాల్' పేరిట కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి దేశ వ్యాప్తంగా ర్యాలీలు తీయనుంది. దేశంలో పెరిగిపోతోన్న ధరలు, నిరుద్యోగంపై దేశంలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో నిరసనలు తెలపనుంది. ఈ మెగా ర్యాలీ ఈ నెల 28న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ముగ�
బిహార్లో ఎన్డీఏ నుంచి సీఎం నితీశ్ కుమార్ వైదొలగడంతో ఆ రాష్ట్రంలో బలం పెంచుకోవడంపై బీజేపీ దృష్టి సారించింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో బిహార్లో 35 సీట్లు గెలుచుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. నిన్న ఢిల్లీలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగ
దేశంలో ద్రవ్యోల్బణంతో పాటు పారిశ్రామిక ప్రగతిపై కేంద్ర ప్రభుత్వం ఇవాళ నివేదిక విడుదల చేసింది. వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 6.71 శాతంగా నమోదైందని తెలిపింది. జూన్ తో పోల్చితే జూలైలో ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్�
ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఓటు వేశారు. కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, అశ్విని వైష్ణవ్, బీజేపీ చీఫ్ విప్ రాకేశ్ సింగ్, టీఆర్ఎస్ ఎంపీలు, వైసీపీ అసంతృప్త ఎ
దేశ వ్యాప్తంగా నేడు ఆందోళనలు తెలపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగం, ధరలపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలపనుంది. కాసేపట్లో పార్లమెంటు ను�
''కేంద్ర ప్రభుత్వానికి, విపక్షాలకు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇటీవలే రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరిగిందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది. ఆగస్టు 6న ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరగనుంది.