-
Home » need
need
Population Control Bill: చైనాతో పోల్చుతూ జనాభా నియంత్రణ బిల్లు ఎందుకు కీలకమో చెప్పిన కేంద్ర మంత్రి
1978లో చైనా జీడీపీ ఇండియా జీడీపీ కంటే తక్కువగా ఉంది. కానీ నేడు పరిస్థితి అలా లేదు. మన దేశం కంటే చైనాది నాలుగు రెట్లు ఎక్కువ జీడీపీ ఉంది. వాళ్లు ఒకే బిడ్డ విధానంతో వారి జనాభాను 60 కోట్లకు కుదించే ప్రయత్నంలో విజయం సాధిస్తున్నారు. మనం కూడా జనాభా నియంత
Films : ఒకే ఒక్క బ్రేక్ కావాలి…హిట్ కావాలి
ఒక్క బ్రేక్ .. ఒకే ఒక్క బ్రేక్ కావాలంటున్నారు ఈ హీరోలు. ట్రాక్ లో పడడానికి కావల్సిన ఆ ఒక్క సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు వీళ్లు.
భారత్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైందా..? దేశంలో మరోసారి లాక్డౌన్ తప్పదా?
భారత్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైందా..? పెరుగుతున్న కేసుల సంఖ్యే అందుకు సంకేతమా..? లాక్డౌన్ తర్వాత సాధారణ జీవనానికి అలవాటు పడ్డ ప్రజలు మళ్లీ నిబంధనల చట్రంలోకి వెళ్లక తప్పదా? గత ఏడు రోజులుగా పెరుగుతున్న కేసులను చూస్తే అవుననే అనిపిస్తోంద�
కొడుకుల బ్యాగుల్లో శానిటరీ ప్యాడ్స్ పెడుతున్న తల్లి..ఎందుకో తెలిస్తే ఆ అమ్మకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే..
us Mom sons bags to carry sanitary pads : అమెరికాకు చెందిన ఓ తల్లి తన ఇద్దరు కొడుకుల బ్యాగుల్లో ఎప్పుడూ శానిటరీ ప్యాడ్స్ పెడుతుంటుంది. కొడుకుల బ్యాగుల్లో ఏమి ఉన్నా లేకపోయినా..ఆఖరికి లంచ్ బాక్సులు లేకపోయినా శానిటరీ ప్యాడ్స్ మాత్రం ఎప్పుడూ పెట్టటం మాత్రం మానదు ఆ తల్�
రైతులకు శుభాకాంక్షలు…నవ భారతం కోసమే వ్యవసాయ సంస్కరణలు
పార్లమెంటు ఆమోదం పొందిన రెండు వ్యవసాయ బిల్లులు రైతుల ఆర్థిక స్థితిగతులను మారుస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వ్యవసాయ మార్కెట్లకు ఈ బిల్లులు వ్యతిరేకం కాదని మోడీ స్పష్టం చేశారు. ఇంతకు ముందున్న తరహాలోనే మార్కెట్లు కొనసాగుతాయని భరోసా �
షట్ డౌన్ పొడిగించినా కూడా….ఉన్న నిల్వలతో ఏడాదిన్నర పాటు పేదలకు ఆహారం అందిచవచ్చు
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశమంతా షట్ డౌన్ అయిపోయింది. ఎక్కడికక్కడ దేశ ప్రజలందరూ తమ తమ ఇళ్లకే పరిమితమైపోయారు. ఇతర దేశాల మాదిరిగానే వైరస్ వ్యాప్తి చెందకుండా రైళ్లు నిలిపివేశారు. బస్సులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అంతర్జాతీయ విమానస�
కోవిడ్ – 19 (కరోనా) ఎఫెక్ట్ : పిల్లులు, కుక్కలకు మాస్కులు
చైనా దేశాన్ని కోవిడ్ – 19 కబళించి వేస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది మృతి చెందుతున్నారు. వేలాది సంఖ్యలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వైరస్పై తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. వైరస్ బారిన పడుకుండా ఉండేందుకు తగిన జాగ్ర
మోడీని ఎదిరించి మాట్లాడే నాయకత్వం దేశానికి అవసరం..బీజేపీ లీడర్ జోషి
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎదురుగా నిలబడి భయపడకుండా ధైర్యంగా మాట్లాడేవాళ్లు,వాదించగలిగే సత్తా ఉన్న నాయకత్వం భారతదేశానికి అవసరమని బీజేపీ సీనియర్ లీడర్ మురళీ మనోహర్ జోషి అన్నారు. జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలపై అన్ని పార్టీ శ్రేణు
ఓటరు కార్డు లేకున్నా ఓటెయ్యవచ్చు
సార్వత్రిక ఎన్నికల తొలిదశ పొలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
హిట్లర్,ముస్సోలిని,మోడీలు అవసరం లేదు
ప్రధానమంత్రి నరేంద్రమోడీని జర్మన్ నియంత నేతలు హిట్లర్,ముస్సోలినితో పోల్చారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ వంటి నేతలు మనకు అవసరమని, హిట్లర్,ముస్సోలిని, మోడీ వంటి నేతలు అవసరం లేదన్నారు. న్యూజిలాం�