Home » Neeraj Chopra
జావెలిన్ దిగ్గజ ఆటగాడు నీరజ్ చోప్రా ఫిన్లాండ్ వేదికగా జరిగిన కువార్టానె గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఫస్ట్ అటెంప్ట్ లోనే 86.69 మీటర్ల దూరం విసిరి పోటీలో ఉన్న టూబాగోకు చెందిన కెష్రన్ వాల్కట్, గ్రెనడాకు చెందిన వరల్డ్ ఛాంపియన్ అండర్సన్ పీట�
ప్రస్తుతం ఈవెంట్ లో నీరజ్ చోప్రాకు సిల్వర్ మెడల్ దక్కింది. టోక్యో వేదికగా బంగారం గెలుచుకున్న నీరజ్.. ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత ఆడిన తొలి ఈవెంట్ ఇదే. ఫిన్ లాండ్ వేదికగా జరిగిన ఈవెంట్ లో..
భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న పురస్కారాలను ఈ ఏడాది 12 మంది క్రీడాకారులు అందుకోనున్నారు.
కౌన్ బనేగా కరోడ్పతిలో నీరజ్ చోప్రా సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ హోస్ట్ బిగ్ బీ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతు నీరజ్ చోప్రాను అడిగిన ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
428 కోట్లకు చేరిన నీరజ్ చోప్రా సోషల్ మీడియా విలువ
నీరజ్ చోప్రా.. ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ఐన పేరు. టోక్యో ఒలింపిక్స్ కి ముందు ఈ పేరు చాలా తక్కువ మందికే తెలుసు.. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత అతని పేరు మారుమోగిపోయింది.
టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం గెలిచిన 23ఏళ్ల జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఒక్కసారిగా నేషన్ హీరో అయిపోయాడు. నీరజ్ చోప్రా ఇప్పుడో సెలెబ్రిటీ. దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకు
ఒలింపిక్ గోల్డ్ విన్నర్ నీరజ్ చోప్రా.. బ్రేక్ తీసుకుంటానని ఈ ఏడాది ఇక ఆడనంటూ చెప్పేశాడు. అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా మనోగతాన్ని వ్యక్తపరిచాడు.
టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించి భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తొలిసారి ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో ఇ
కియారా అద్వానీ బాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. బీ టౌన్ లో ఇప్పుడున్న క్రేజీ యంగ్ హీరోయిన్లలో కియారా అద్వానీ దూసుకుపోతుంది.