Home » Neeraj Chopra
టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
భారతదేశానికి మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ ఒలింపిక్ స్వర్ణం అందించిన స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా విజయం మన దేశంలోనే కాదు.. జర్మనీలోని కొన్ని గ్రామాలు కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి.
ఒలింపిక్స్లో పతకాలు సాధించిన మన ప్లేయర్స్ కు ప్రశంసలతో పాటు నగదు నజరానా కొనసాగుతూనే ఉంది. అథ్లెటిక్స్ లో శతాబ్దం తర్వాత పతకం తెచ్చిన నీరజ్ కు అయితే.. ఇటు ప్రశంసలు, అటు భారీ నజరానాల వరద కొనసాగుతూనే ఉంది. ఇక అతని బిజినెస్ మార్కెట్ అయితే ఏకంగా వ�
టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని కౌవసం చేసుకున్న మీరజ్ చోప్రా పేరు దేశమంతా మారు మ్రోగిపోతోంది. ఈ క్రమంలో నీరజ్ అనే పేరు గలవారికి పెట్రోల్ ఫ్రీ ఫ్రీ అంటున్నారు ఓ పెట్రోల్ బంక్ యజమాని.
టోక్యో ఒలింపిక్స్లో భారత్కు స్వర్ణ పతకం తీసుకొచ్చిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై గుజరాత్లోని ఓ పెట్రోల్ బంకు యజమాని వినూత్నంగా అభిమానాన్ని చాటుకున్నాడు. భరూచ్లోని తన పెట్రోల్ బంకులో నీరజ్ పేరుతో ఉన్న వారికి రూ.501 మేర పెట్రోల�
ప్రధాని నరేంద్రమోదీపై మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఒలింపిక్స్లో పతకాలు గెలిచిన క్రీడాకారులతో వీడియో కాల్స్ మాట్లాడటం చాలని, వారికి హామీ ఇచ్చిన రివార్డులను అందించాలని మోదీకి చురకలు వే
టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్ 2020లో 206దేశాలు 14రోజుల పాటు పాల్గొని ఆదివారంతో మెగా శిబిరాన్ని పూర్తి చేశాయి. గేమ్స్ కొందరిని హీరో చేస్తూ మరికొందరు దుఖ సాగరంలో టోర్నీని వీడారు. పట్టుదలతో బరిలోకి దిగిన ప్లేయర్ల యుక్తులు, వారిని కవర్ చేయడానికి �
ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్, జావెలిన్ త్రోయర్ టాక్ ఆఫ్ ద టౌన్ మారిపోయాడు. యావత్ దేశమంతా ఎక్కడ చూసినా అతనిపై చర్చనే. శనివారం సాధించిన ఈ ఫీట్ ను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది కాబట్టే.. మెడల్ సాధించినప్పటి నుంచి ప్రతి క్షణం వార్తల్లో నిలు�
ఒలింపిక్స్లో చరిత్ర సృష్టించిన చోప్రా
నీరజ్ చోప్రాకోసం భారీగానే ఖర్చు చేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం ఈ ఒలింపిక్స్ కి ముందు 450 రోజులు విదేశాల్లో శిక్షణ పొందారు చోప్రా. ఈ శిక్షణకి, ఒలింపిక్స్ లో పాల్గొనడానికి రూ.4,85,39,638 ఖర్చు చేసింది. ఇక 2019లో నీరవ్ చోప్రా మోచేతి శస్త్రచి