Home » Neeraj Chopra
ఖతార్ వేదికగా జరుగుతున్న దోహా డైమండ్ లీగ్లో భారత జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు.
నీరజ్ చోప్రా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పెళ్లి ఫొటోలను షేర్ చేసి ఇలా రాశాడు.. ‘‘ నేను నా జీవితంలో కొత్త అధ్యాయాన్ని నా కుటుంబంతో ప్రారంభించాను. మమ్మల్ని ఈ క్షణం వరకు నడిపించేందుకు ..
వరుసగా రెండు ఒలింపిక్స్లోనూ పతకాలు సాధించాడు భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా.
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా 2024 సీజన్ ను డైమండ్ లీగ్ ఫైనల్ తో ముగించాడు. డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ 87.86 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు.
డైమండ్ లీగ్ 2024 ఫైనల్స్ లో భారత స్టార్ జావెలియన్ త్రోయర్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు.
మను, నీరజ్ చోప్రాలు ప్రేమలో ఉన్నారని, తన కూతురిని పెళ్లి చేసుకోవాలని నీరజ్ ను మను భాకర్ తల్లి కోరినట్లుగా వార్తలు వచ్చాయి.
జావెలిన్ త్రో అనేది ఒలింపిక్ క్రీడ అని తనకు తెలియదని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఇటీవల అన్నారు. 2021లో నీరజ్ చోప్రా ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని గెలుచుకున్నప్పుడు
జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా, షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్లో అదరగొట్టారు.
ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా మాత్రం భారత్కు రావడం లేదు. అతడు జర్మనీకి వెళ్లాడు.
ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులకు ఎన్నో మధురానుభూతులను మిగిల్చిన పారిస్ ఒలింపిక్స్ 2024 ముగిసింది.