Home » Neeraj Chopra
'మిల్కా సింగ్ కల నెరవేర్చా.. గోల్డ్ మెడల్ అంకితమిస్తున్నా' ఈ మాటలు చెప్పింది గోల్డ్ విన్నర్ నీరజ్ చోప్రా. శనివారం టోక్యో వేదికగా జరిగిన మెగా టోర్నీ ఒలింపిక్స్ 2020లో స్వర్ణం గెలిచిన తర్వాత చెప్పిన మాటలవి. దిగ్గజ ట్రాక్ అథ్లెట్ కొవిడ్-19 కారణంగా జ�
జావలిన్ త్రోలో నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించారు. అయితే ఇది దేశానికి రెండో బంగారు పతకమని చాలామంది క్రీడా విశ్లేషకులతోపాటు భారత అథ్లెటిక్స్ సమాఖ్య కూడా అంటుంది. అయితే చోప్రా సాధించింది రెండవది కాదని మొదటిదే అని చరిత్�
టోక్యో ఒలింపిక్స్లో వెయిట్లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో రజతం గెలిచిన మీరాబాయి చాను ఒక్కసారిగా పాపులర్ అయ్యింది.
టోక్యో ఒలింపిక్స్ 2020లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు.
సువర్ణ అక్షరాలు లిఖించిన నీరజ్ చోప్రా
మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్గా ఉంటారు. దేశంలో ఎవరు ఏది సాధించినా తనవంతుగా అభినందిస్తూ ఉంటారు.
టోక్యో ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాపై దేశంలో ప్రశంసల వర్షం కురుస్తున్నది. ప్రధాని మోదీతోపాటు వివిధ రాష్ట్రాల సీఎంలు నీరజ్ ను అభినందించారు. ఒలింపిక్స్లో అద్భుత ప్రతిభ కనబర్చిన నీరజ్కు హర్యానా సర్కారు రూ.6 కోట్ల భారీ నగ�
భారత్కు గోల్డ్ మెడల్.. వందేళ్లలో మొదటిసారి
చిన్నతనంలోనే 90ఏళ్ల బరువుతో ఊబకాయుడిగా ఉండే నీరజ్ చోప్రా స్వర్ణ విజేతగా మారాడు. హర్యానాకు చెందిన ఈ అథ్లెట్.. అద్వితీయమైన ప్రదర్శనతో భారతీయులందరినీ గర్వించేలా చేశాడు. సామాన్య కుటుంబ బ్యాక్ గ్రౌండ్ తో మొదలుపెట్టిన అతడి ప్రస్థానం దేశం మొత్తం త
టోక్యో ఒలింపిక్స్లో భారత్ ను తొలి స్వర్ణం వరించింది. టోర్నీ చివరి రోజు యావత్ భారతం ఎదురుచూస్తున్న స్వర్ణ కలను సాకారం చేశారు నీరజ్.. అభినవ్ బింద్రా సాధించిన ఘనతను చేరుకుని మరోసారి స్వర్ణం తెచ్చిపెట్టారు. దేశం మొత్తం గర్వించేలా టోర్నీ ఆరంభం