neft

    RBI RTGS : మనీ ట్రాన్సఫర్ చేస్తున్నారా? బ్యాంకు కస్టమర్లకు ఆర్బీఐ కీలక అలర్ట్

    April 12, 2021 / 08:45 PM IST

    బ్యాంకు కస్టమర్లకు ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కీలక అలర్ట్. ముఖ్యంగా మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి, భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారిని అప్రమత్తం చేసింది. దేశవ్యాప్తంగా

    RTGS సేవలు 24×7.. ఇకపై వారంలో అన్ని రోజులు.. ఎప్పటినుంచి అంటే?

    October 9, 2020 / 06:16 PM IST

    బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. RTGS సర్వీసులు త్వరలో 24×7 అందుబాటులోకి రానున్నాయి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) పెద్ద మొత్తంలో లావాదేవీలపై ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. RTGS (Real Time Gross Settlement System) సర్వీసును 24 గంటల పాటు (రౌండ్ ది క్లాక్) అందుబాటులోకి తీసుకొస�

    Yes Bank ఖాతాదారులకు గుడ్ న్యూస్

    March 11, 2020 / 03:08 PM IST

    యెస్ బ్యాంకు(Yes Bank) ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఆర్టీజీఎస్ (Real time gross settlements) సర్వీసులను ఎనేబుల్ చేశారు. ఖాతాదారులు తమ క్రెడిట్ కార్డు బకాయిలు, రుణాలు ఇతర బ్యాంకు ఖాతాల నుండి చెల్లింపులు చేయడానికి ఆర్టీజీఎస్ సేవలు ప్రారంభించినట్టు ఎస్ బ్యాంక్ బుధవారం

    YesBank కస్టమర్స్ NEFT, IMPS ద్వారా డబ్బు చెల్లింపులు చేసుకోవచ్చు

    March 10, 2020 / 06:34 AM IST

    ప్రైవేటు రంగానికి చెందిన యెస్ బ్యాంక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. వినియోగదారులు తన తక్షణ డబ్బు బదిలీ సేవలు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (NEFT), తక్షణ చెల్లింపు సేవ (IMPS) ద్వారా కొన్ని చెల్లింపులు చేయవచ్చని యెస్ బ్యాంక్ యాజమాన్యం �

    24గంటలూ NEFT బ్యాంక్ సేవలు

    December 7, 2019 / 10:58 AM IST

    డిజిటల్ ట్రాన్సక్షన్‌లను ప్రమోట్ చేసే దిశగా ఆర్బీఐ శుక్రవారం సరికొత్త నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్సఫర్ (NEFT) విధానాన్ని డిసెంబరు 16నుంచి  24గంటలూ అందుబాటులోకి తీసుకురానుంది. NEFT ట్రాన్సాక్షన్‌లను గంటకోసారి సెటిల్ చేస్

    ఫెస్టివల్ ఆఫర్ : క్రెడిట్ కార్డు అక్కర్లేదు.. Debit కార్డులపై EMI ఆఫర్ 

    October 7, 2019 / 10:56 AM IST

    అసలే పండగ సీజన్. ఎక్కడ చూసిన పండగ ఆఫర్లే. స్మార్ట్ ఫోన్ల నుంచి టీవీలు, అన్ని ఆన్ లైన్ వస్తువులపై ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

    ప్లీజ్ చెక్ : ఈ ఆదివారం బ్యాంకులు పనిచేస్తాయి

    March 27, 2019 / 03:07 AM IST

    ఆర్థిక సంవత్సరం చివరి రోజైన ఈ ఆదివారం(మార్చి 31, 2019) బ్యాంకులు పని చేస్తాయని ఆర్బీఐ తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ప్రభుత్వంతో జరిపే

10TV Telugu News