nehru

    PM Modi: నెహ్రూ పేరు పెట్టుకోవడానికి ఎందుకంత అవమానం?.. గాంధీ కుటుంబంపై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ

    February 9, 2023 / 04:17 PM IST

    దేశాన్ని 60 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ నిర్మించిందని మల్లికార్జున ఖర్గే చెప్పారు. 2014లో నేను మినట్ డీటెయిల్స్ చూశాను. 60 ఏళ్లలో కాంగ్రెస్ రోడ్డు మీద గుంతలు మాత్రమే నిర్మించింది. అంతకు మించి ఏమీ చేయలేదు. మేము సాంకేతికతను ఆధారం చేసుకుని పనిని బదిలీ చే

    Subramanian Swamy: నెహ్రూ, వాజ్‭పెయి, మోదీలపై విమర్శలు

    August 3, 2022 / 11:49 AM IST

    జవహర్‌లాల్ నెహ్రూ, అటల్ బిహరీ వాజ్‌పేయిల మూర్ఖత్వం వల్లే ఇవాళ టిబెట్, తైవాన్‌లు చైనాలో భాగమయ్యాయి. వారి వల్లే మనమంతా దీన్ని అంగీకరించాల్సి వచ్చింది. కానీ ఈరోజు రస్పర అంగీకారంతో కుదుర్చుకున్న వాస్తవాధీన రేఖ ఒప్పందాన్ని కూడా చైనా గౌరవించడం �

    Manmohan Singh: ఏడున్నరేళ్ల తర్వాత కూడా నెహ్రూని నిందిస్తారా? దేశం పరువు తీస్తున్నారు -మన్మోహన్ సింగ్

    February 17, 2022 / 06:13 PM IST

    పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల చివరి రౌండ్ ప్రచారంలో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్‌ను గెలిపించాలని పంజాబ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

    Rahul Gandhi: మోదీ “గోవా విమోచన” వ్యాఖ్యలపై రాహుల్ ఫైర్

    February 11, 2022 / 05:40 PM IST

    మోదీ వ్యాఖ్యలపై రాహుల్ స్పందిస్తూ..వాతావరణ, ఉద్యోగ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే మోదీ నెహ్రు ప్రస్తావన చేసారని రాహుల్ విమర్శించారు.

    నెహ్రూ పెద్ద రేపిస్టు…సాధ్వి

    December 8, 2019 / 02:18 PM IST

    దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూనే పెద్ద రేపిస్టు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు విశ్వ హిందూ పరిషత్(VHP)నాయకురాలు సాధ్వీ ప్రాచీ. ప్రపంచానికి భారత్ అత్యాచారాల రాజధానిగా మారిందంటూ శనివారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై �

    బాలల దినోత్సవ శుభాకాంక్షలు

    November 14, 2019 / 02:31 AM IST

    ఇవాళ(నవంబర్-14,2019)బాలల దినోత్సవం. ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అత్యంత సంతోషంగా ఓ వేడుకలా జరుపుకుంటాం. స్వాతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజునే బాలల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ న�

    నెహ్రూ హిమాలయాలకన్నా పెద్ద తప్పు చేశాడు..చరిత్రను సరిదిద్దే సమయం వచ్చింది

    September 29, 2019 / 11:34 AM IST

    దివంగత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ హిమాలయాలకన్నా పెద్దదైన తప్పు చేశాడని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. 1947లో నెహ్రూ ప్రకటించిన “అకాల కాల్పుల విరమణ”ఏవోకే ఏర్పాటుకు కారణమైందన్నారు. 1948లో కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితికి తీసుక�

    యూఎస్ లో ఇండియా గాంధీ పాపులారిటీ చూడండి..థరూర్ బ్లండర్స్ పై నెటిజన్ల సెటైర్లు

    September 24, 2019 / 01:08 PM IST

    సీనియర్ కాంగ్రెస్ లీడర్,తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పరిణతి గల వ్యక్తే గాక.. వాక్చాతుర్యం గల నేత కూడా పేరుపొందిన థరూర్ అప్పుడప్పుడూ తన ట్వీట్లతో నెటిజన్లను తికమక పెడుతుంటారు. అందుకు వారి ను�

    రెండున్నర జిల్లాల్లో మాత్రమే ఉగ్రవాదం

    April 18, 2019 / 09:30 AM IST

    ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ఈ ఐదేళ్లలో తమ ప్రభుత్వం చాలా కృషి చేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని రెండున్నర జిల్లాల్లో మాత్రమే ఇంకా ఉగ్రవాదం ఉందని, ఈ జిల్లాల్లో తప్ప మరే ప్రాంతంలోనూ ఈ ఐదేళ్లలో బాంబు పేల్లుళ్ల�

    కాంగ్రెస్ లో చేరిన ఊర్మిళ

    March 27, 2019 / 09:25 AM IST

    ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఊర్మిలా మటోంద్కర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.బుధవారం(మార్చి-27,2019)ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు.తన కుటుంబం దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ,మొదటి హోం మంత్రి సర్దార్ వల�

10TV Telugu News