Home » NEIGHBOURS
డాగ్స్ పెంచుకోవడం చాలామందికి ఇష్టం. వీధి కుక్కల్ని చేరదీసే వారు ఉన్నారు. అయితే ఏకంగా 14 వీధి కుక్కల్ని 3 ఏళ్లుగా తన ప్లాట్లో నిర్బంధించింది ఓ మహిళ. వాటికి సరైన ఆహారం, సంరక్షణ లేకపోవడంతో వాటి పరిస్థితి దయనీయంగా మారింది.
క్యాన్సర్ని జయించడమంటే పునర్జన్మే. కైలీ అనే మహిళ క్యాన్సర్తో పోరాడి తిరిగి ఇంటికి వచ్చింది. ఇరుగుపొరుగువారు ఆమెకు ఎలా స్వాగతం పలికారో చూస్తే మనసును కదిలిస్తుంది.
పెంపుడు కుక్క కోసం యాసిడ్తో పొరుగింటి వారిపై దాడి చేశాడు ఓ వ్యక్తి. బాధితుడికి తీవ్రగాయాలు కావడంతో అతడిని కుటుంబ సభ్యులు ఎయిమ్స్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. గత రాత్రి 10 గంటలకు ఉత్తమ్ నగర్ కు చెందిన అభిషే
గాయపడ్డ మంజు జైన్, దల్మీత్ సింగ్, శుభం జైన్, అంకుర్ జైన్ అనే నలుగురు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక, కాల్పులు జరిపిన నిందితుడి పేరు అరవింద్ కుమార్ (41). ఇతడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అతడిపై సెక్షన్ 323/307, 25/27 ల కింద కే�
ఓ ముంబై యువతి పెంచుకుంటున్న కుక్క కారణంగా ప్రాణాలు విడిచింది. ఇరుగుపొరుగు వారే ఆమెను కొట్టి చావుకు కారణమయ్యారు. దానికి కారణమేంటో తెలుసా ఆమె పెంచుకుంటున్న కుక్క గ్యాప్ లేకుండా అరుస్తూ ఉండటమే. ముంబైలోని డాండివ్లి ప్రాంతానికి చెందిన 35ఏళ్ల నా�
చైనా నగరాలను స్మశానాలుగా మార్చేస్తోంది కరోనా వైరస్. ఈ వైరస్ దెబ్బకు జనాలు పిట్లలు రాలిపోయినట్లు రాలిపోతున్నారు. గడిచిన వారం రోజుల్లోనే చైనాలో 500మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు చైనాలో 1100మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్�