Home » Nellore
‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ సమ్మాన్ యోజన’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ(15 అక్టోబర్ 2019) ప్రారంభిస్తున్నారు. ఈ పథకం కింద ప్రతీ ఏటా రైతుకు రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 అందించనుంది ప్రభుత్వం. ఇందులో కేంద్రం రూ. 6వేలు ఇస్తుండగా.. రాష్�
నెల్లూరు జిల్లా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరుపై అధినేత జగన్ ఆగ్రహంగా ఉన్నారు. ఇద్దరు నేతల పంచాయితీ జగన్ ముందుకు వచ్చింది. తరచూ వివాదాలకు,
వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మహిళా ఎంపీడీవోపై దౌర్జన్యం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు వెంకటాచలం
నెల్లూరు జిల్లాలో కలకలం రేగింది. అనంతసాగరం మండలం మినగల్లులో పాత కక్షలు భగ్గుమన్నాయి. టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో టీడీపీ నేత
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండగ ప్రారంభమైంది. సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారం నాలుగు రోజులపాటు ఈ వేడుక జరుగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న రొట్టెల పండగ కోసం తెలుగు రాష్�
నెల్లూరు జిల్లాలో భారీగా నిల్వ ఉంచిన చికెన్ పట్టుబడింది. ఆటోలో తరలించిన సుమారు 300 కేజీల కుళ్లిన చికెన్ పట్టుకున్నారు.
నెల్లూరు జిల్లా వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విజయవాడ.. గూడూరు స్టేషన్ ల మధ్య ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కోరిక నెరవేరింది. విజయవాడ-గూడూరు స్టేషన్ ల మధ్య ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ నడిపేందుకు సర్వం సిద్ధం చేసింది రైల్వే శాఖ. 2019 సెప్టెంబరు 1వ �
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పందిని ఢీకొని కారు బోల్తా పడడంతో ఓ ఎఎస్సై మృతి చెందాడు.
నెల్లూరు జిల్లాలో సరికొత్త థియేటర్ రెడీ అయింది. ఏకంగా 106 అడుగుల స్క్రీన్తో అద్భుత అనుభూతులు పంచేందుకు సిద్ధమైంది.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నివాసప్రాంతంలో బాంబు ప్రమాదం చోటు చేసుకుంది. వీధి కుక్క నోటితో కొరకడంతో బాంబు పేలినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో ఎటువంటి నష్టం చోటు చేసుకోలేదు. కాకపోతే బాంబు ప్రమాదానికి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే సమాచ