Home » Nellore
ఏపీలో సంచలనం రేపిన నెల్లూరు జిల్లా సింహపురి ఆస్పత్రి వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సింహపురి ఆసుపత్రిలో అవయవదానం వ్యవహారం వివాదానికి దారి తీసింది. గిరిజన కుటుంబాన్ని ఆసుపత్రి యాజమాన్యం మోసం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అవయవదానం �
తుఫాన్ తో వచ్చిన కూల్ వెదర్ అప్పుడే ఆవిరైపోయింది. ఓ రెండు రోజులు చల్ల గాలులతో చల్లబడిన ఏపీ జనం.. ఇప్పుడు బాబోయ్ ఎండలు, మంటలు అంటున్నారు. రాబోయే 3, 4 రోజులు కూడా ఏపీలోని కొన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హె
అవయవదానం అంటే చనిపోయిన వ్యక్తి మళ్లీ బతకడమే. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని కూడా కొందరు డాక్టర్లు కకృత్తి కాసులు కోసం నాశనం చేస్తున్నారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం అయిన నెల్లూరులో ఇటువంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింద�
నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఓ ఉద్యోగిని ఫోన్లో బెదిరించారు. పోస్టల్ బ్యాలెట్లన్నీ తనకు అనకూలంగా సేకరించాలని రాపూరు మండలం తెగచర్ల ఫీల్డ్ అసిస్టెంట్ను ఫోన్లో ఆదేశించారు. �
నెల్లూరు: కార్పొపోరేట్ ఆస్పత్రుల అరాచకాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. పేషెంట్ మరణించినా బతికే ఉన్నాడని చెప్పి వైద్యం చేస్తున్నట్లు నటించి డబ్బులు గుంజే ఆస్పత్రుల వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం. ఇప్పుడు నెల్లూరులో ఓ కార్పొపోరేట్ ఆస్పత్రి.. �
ఎండలు మండిపోతున్నాయి..దీనికి తోడు తమిళనాడులో లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఆంధ్రా తమిళనాడు బోర్డర్ ప్రాంతం అయిన తడలో మద్యం షాపులన్నీ ఖాళీ అయిపోయాయి. ఏంటీ తమిళనాడులో ఎన్నికలైతే..ఏపీలోని నెల్లూరు జిల్లాలోని తడలో మందు షాపులు ఖాళీ అయిపోవటం ఏ�
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో కాలికి వేసుకునే ఓ ‘చెప్పు’ చెబుతుందా? అంటే అవుననే నమ్ముతున్నారు ఏపీ వాసులు. ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు ఇంకా నెల రోజులకు పైనే సమయం ఉంది. కానీ అప్పటి వరకూ ఆగలేని కొందరు క్షుద్రపూజల ద్వారా తెల�
అమరావతి : నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని చెత్తకుప్పలో వీవీ ప్యాట్ స్లిప్పులు ఉండటంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది సీరియస్ అయ్యారు.
ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్పులు కలకలం రేపాయి. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో, చెత్త కుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు దర్శనం ఇచ్చాయి.
నెల్లూరు రూరల్ లోని వైసీపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీఎన్ ఎస్ ఎఫ్ నేత తిరుమలనాయుడుపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు.