Home » Nellore
నెల్లూరు జిల్లా లోన్ యాప్ ల వేధింపులకు అడ్డాగా మారింది. లోన్ యాప్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికే రికవరీ ఏజెన్సీల అరాచకంపై పోలీసులకు ఫిర్యాదు చేశ
ప్రతిపక్ష నేతలను శత్రువుల్లా చూడొద్దని, వారిని వేధించొద్దని.. వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్షాలను ఆలోచింపజేస్తున్నాయి.
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైెస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి 82,742 ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజక వర్గ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యింది. తొలి రౌండ్ నుంచి వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి విక్రమ్ రెడ్డి 21243 ఓట్ల
ప్రతిపక్ష నేతలను వేధించొద్దు, వారిని శత్రువుల్లా చూడొద్దు అని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. విపక్షాలను కేవలం రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే చూడాలని హితవు పలికారు.(Kotamreddy Sridhar Reddy)
కేబుల్ ఆపరేటర్గా పని చేస్తున్న వేణు గోపాల్ అనే వ్యక్తికి తన అక్క కూతురుతో వివాహం జరిగింది. అయితే, మ్యాట్రిమొని సైట్లో తనకు పెళ్లి కాలేదని ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ ప్రొఫైల్ చూసి నమ్మిన రూప అనే మహిళ, వేణు గోపాల్ను పెళ్లి చేసుకుంది.
ఏపీలో బీజేపీ జనసేనల పొత్తుపై ఆసక్తికర చర్చలు జరుగుతన్నాయి. జనసేన పార్టీ నేతలు ఒకరకంగా వ్యాఖ్యానిస్తుంటే బీజేపీ నాయకుల వ్యాఖ్యలు మరోరకంగా ఉంటున్నాయి.
గౌతంరెడ్డి సోదరుడు విక్రమ్రెడ్డిని వైసీపీ నాయకత్వం అభ్యర్థిగా నిర్ణయించింది. నామిషన్ దాఖలు చేసిన విక్రమ్రెడ్డి.. ఉప ఎన్నికను సీరియస్గా తీసుకుంటాన్నారు. మరోవైపు ఆత్మకూరులో లక్ష ఓట్ల భారీ మెజారిటీతో గెలుస్తామని మంత్రి కాకాణి గోవర్ధన్�
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఒక్కో పార్టీ తమ అభ్యర్థిని ప్రకటిస్తున్నాయి.