Home » New CM
మూడు రాష్ట్రాల సీఎం పదవికి బీజేపీ ఖరారు చేసిన పేర్లను బట్టి చూస్తే 2024 లోక్ సభ ఎన్నికల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పేర్లను ప్రకటించడంతో పాటు.. 2024కి రాజకీయ రంగం సిద్ధం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.
భజన్ లాల్ శర్మ రాష్ట్రంలోని భరత్పూర్ నివాసి. బయటి వ్యక్తి అన్న ఆరోపణ ఉన్నప్పటికీ సంగనేరు నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్కు చెందిన పుష్పేంద్ర భరద్వాజ్పై 48,081 ఓట్లతో విజయం సాధించారు
కర్ణాటక 24వ సీఎంగా సిద్ధరామయ్య గత శనివారంనాడు బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో జరిగిన భారీ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు గంటల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు ప్రధాన హామీల ఫైలుపై సిద్ధరామయ్య సంతక
సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలను డీకే పరోక్షంగా ప్రస్తావిస్తూ.. 135 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా సీఎంను నియమించే విషయం పార్టీ హైకమాండ్కి ఇచ్చారని అన్న ఆయన కర్ణాటకను కాంగ్రెస్కి అందించడమే తన లక్ష్యమని, తాను ఆ పని పూర్తి చేశానని, తనకంటూ ప్రత్యేక �
ముగ్గురు సభ్యులతో పరిశీలన కమిటీని ఏర్పాటు చేశారు. ఇక ముఖ్యమంత్రి పదవిపై సిద్ధరామయ్య ఒక ఆసక్తికర ప్రతిపాదన పెట్టారు. తాను రెండేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని, మిగిలిన మూడేళ్లపాటు డీకే శివకుమార్ ప్రభుత్వాన్ని నడిపించవచ్చని ప్రతిపాదనను సమర్పి�
పంజాబ్ సీఎం పదవి ఓ దళిత నేతను వరించింది. పంజాబ్ నూతన సీఎంగా చరణ్జిత్ సింగ్ చన్నీ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉ.11 గం.లకు జరిగే ఈకార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.
కర్నాటక రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైని ప్రకటించింది. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బొమ్మై కర్నాటకకు యడియూరప్ప వారసుడిగా 30వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
కర్ణాటక కొత్త సీఎం బీఎల్ సంతోషన్ నియామకాన్ని బీజేపీ అధిష్ఠానం ఫైనల్ చేసినట్లు సమాచారం.
ఉత్తరాఖండ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీని బీజేపీ శాసనసభా పక్షం ఎన్నుకుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షతన బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ సహా శనివారం డెహ్రాడూన్ ల�
ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ ఎంపికయ్యారు. సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతి ఎదుర్కోవడంతో మంగళవారం సీఎం పదవికి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ డెహ్రాడూన్లోని బీజేపీ కార్యాలయంలో శాసనసభా ప�