Home » New corona cases
ఏపీలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ఏపీలో కొత్తగా 3,309 కరోనా కేసులు నమోదయ్యాయి.
భారత్లో కరోనా కేసుల దూకుడు కొనసాగుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు టెన్షన్ పెడుతున్నాయి.
Telangana Covid 19 Cases : తెలంగాణలో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తోంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం(మార్చి 31,2021) ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 887 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ గురువారం(ఏప్రిల్ 1,2021) హెల్త్ బ�
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తాజాగా ఏకంగా 72వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం గుండెల్లో గుబులు రేపింది. అలాగే 500లకు చేరువగా మర
తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 56,122 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... 684 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
భారత్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రాలు లాక్డౌన్లు, కర్ఫ్యూలు విధించినా ఫలితం కనిపించడం లేదు.
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.
Telangana new corona cases : తెలంగాణలో కొత్తగా 894 కరోనా కేసులు, నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసులు 2,61,728కి చేరాయి. ఇప్పటివరకు 1,423 మంది మృతి చెందారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం (నవంబర్ 20, 2020) బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 1,057 మంది కరోనా నుంచి కోలు�
new corona cases : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1,732 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 70,405 సాంపుల్స్ పరీక్షించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,47,977కు చేరింది. కొత్తగా 14 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 6828కి చేర
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 7,895 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయ. 24 గంటల్లో కరోనా వల్ల 93 మంది మృతి చెందారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 46,712 శాంపిల్స్ ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 32,38,038 శాంపిల్స్ ను పరీక్షించారు