New Instagram

    వైరల్‌గా మారిన జీవా.. ఎంఎస్ ధోనీల లేటెస్ట్ పిక్

    January 8, 2021 / 03:34 PM IST

    Ziva Dhoni: చాలా రోజుల తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో మెరిశారు జీవా ధోనీ. తండ్రీ బిడ్డ కలిసి దిగిన పోస్టును ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. జీవా ధోనీ అధికారిక అకౌంట్లో పోస్టు చేసిన ఫొటోకు ఆన్ లైన్ లో హార్ట్ సింబల్స్ వర్షంలా కురుస్తున్నాయి. ఐదేళ్ల వయస్స�

10TV Telugu News