Home » new liquor policy
మందుబాబులకు కూడా గత ఐదేళ్ల కంటే ముందున్న బ్రాండ్లు మళ్లీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
వచ్చే నెలలో ఏపీలో కొత్త మద్యం పాలసీ
ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది
గత ప్రభుత్వం సరఫరా చేసిన మద్యం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింది. ఇకపై ప్రముఖ బ్రాండ్లను ఏపీ మార్కెట్ లోకి తెస్తాం.
ఏపీలో కొత్త మద్యం పాలసీ
ఏపీలో కొత్త మద్యం పాలసీకి తాత్కాలిక బ్రేక్ పడింది. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త బార్లకు లాటరీ నిలిపివేస్తూ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించింది. ఈ కొత్త పాలసీ 2021 వరకు అమల్లో ఉండనుంది. దీంట్లో భాగంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ మాత్రమే జీహెచ్ ఎంసీ పరిధిలో ఉన్న మద్యం షాపులు తెరచి ఉంటాయి. జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫ�
ఏపీ మంత్రి నారాయణ స్వామి నూతన మద్యం పాలసీ ప్రకటించారు. ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం షాపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఏపీలో మద్యం ప్రియులకు షాక్. సమయాన్ని కుదిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త పాలసీ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. అక్టోబర్ 01వ తేదీ నుంచి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం అమ్మకాలు జరపాలని సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం �
ఏపీలో సంపూర్ణ మద్యం నిషేధం దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే మద్యం షాపుల సంఖ్య తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంపూర్ణ