Home » new motor vehicle act
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త మోటారు వెహికల్ యాక్ట్ లో ప్రకటించిన జరిమానాలను తగ్గించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబరు 23, బుధవారంనాడు సమావేశమైన కేబినెట్ మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా.. మద్యం తాగి వాహానం నడిప�
కొత్త మోటార్ వాహన సవరణ చట్టంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చెప్పులు వేసుకోలేదని, చొక్కా గుండీలు పెట్టుకోకుండా వాహనం నడిపాడని టాక్సీ డ్రైవర్కి చలానా విధించారు.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అబిదుర్ రెహ్మాన్కు పాట్నా పోలీసులు జరిమానా విధించారు. మోటారు సైకిల్పై వెనుక వైపు కూర్చున్న రెహ్మాన్ ఆ సమయంలో హెల్మెట్ ధరించలేదు. దీంతో ఆయన రూ.1000 చలానా కట్టాల్సి వచ్చింది.
మోటార్ వెహికల్ చట్టంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష సభ్యుడు అడిగిన ఓ ప్రశ్నకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. కొత్త చట్టం వచ్చిన తర్వాత..రాష్ట్ర ప్రభుత�
సిగ్నల్ జంప్ చేస్తే జరిమానా.. రాంగ్ రూట్ లో వెళ్తే జరిమానా.. ఓవర్ స్పీడ్ గా డ్రైవ్ చేస్తే జరిమానా.. ఇంతవరకూ ఒకే .. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. చెప్పులు వేసుకుని బైక్ నడిపితే పోలీసులు జరిమ
కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 1, 2019 నుంచి అమల్లోకి తీసుకువచ్చిన కొత్త మోటారు వాహన సవరణ చట్టం అమలుపై తెలుగు రాష్ట్రాలు నిర్ణయం తీసుకోలేదు. ఆ చట్టంపై సమీక్షించిన తర్వాతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రస్తుతమ
రోడ్లపై సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించడానికి మోటారు వాహనాల చట్ట సవరణకు ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం అమలులో ఉన్న వెహికల్ చట్టంలో కొన్ని మార్పులు తెచ్చింది. 2019, సెప్టెంబర్ 01వ తేదీ ఆదివారం నుంచి సరికొత్త చట్టం అమల్లోకి రానుంది
పార్లమెంట్లో 2019 ఆగస్టు 9న ఆమోదం పొందిన మోటార్ వాహనాల (సవరణ) చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా కొన్ని కచ్చితమైన నియమ నిబంధనలను సెప్టెంబరు 1 నుంచి అమలులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా వివిధ రకాలకు చెందిన పోలీసులు… కొత్త మోటారు వాహనం �