Home » New Rules
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై అధికార ప్రభుత్వం అంతర్జాతీయంగా భారీ ప్రతిఘటనను ఎదుర్కొంటుంది. ఈక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధులు, టీవీ చర్చల్లో పాల్గొనే నాయకులకు కొత్త రూల్స్ విధించింది.
విధులకు హాజరయ్యే సిబ్బంది యూనిఫామ్ ధరించడంతో పాటు పరిమిత సంఖ్యలో ఆభరణాలు ధరించి రావాలని సర్క్యులర్లో పేర్కొన్నారు.
రాత్రి 11 తర్వాత అనవసరంగా ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. కారణం లేకుండా రోడ్డుపైకి రావడానికి లేదు. అకారణంగా బయటకు వెళ్తే మాత్రం అంతే సంగతులు.
ఇకపై సెలబ్రిటీలు సోషలో మీడియాలో సంపద గురించి, విలాసాల గురించి గొప్పలు వెల్లడించకుండా చైనా నిషేధించింది. ఈ మేరకు తాజాగా చైనా సైబర్ స్పేస్ రెగ్యులేటర్-సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్
డ్యూటీ సమయం అయిపోయిన తర్వాత..వర్క్ చేయాలంటూ వేధిస్తున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చైనా కొత్త విద్యా చట్టాన్ని ఆమోదించింది. విద్యార్థులపై హోమ్వర్క్ ఒత్తిడి లేకుండా ఉండే రీతిలో చట్టాన్ని తెచ్చారు.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్, మూడు రోజుల ముందు కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తేవాలి.
బ్యాంకింగ్ సేవలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ తీసుకొస్తూ ఉంటుంది. వినియోగదారులను హ్యాకర్ల బారి నుంచి, ఫ్రాడ్ లావాదేవీల నుంచి కాపాడటం
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) బాదుడుకి సిద్ధమైంది. జూలై 1 నుంచి కొత్త రూల్స్ అమలు చేయనుంది.
ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం వైఎస్ఆర్ వాహనమిత్ర. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం ఏటా రూ.10వేలు ఇస్తుంది. వాహన బీమా, ఫిట్నెస్ సర్టిఫికేట్, మరమ్మతుల కోసం ఈ ఆర్థికసాయం ఇస్తో�