Home » New Rules
బీఈ, బీటెక్లో ఏ బ్రాంచి చదివితే ఎంఈ, ఎంటెక్లో అదే బ్రాంచిలో చేరాలి. ఇప్పటివరకు ఉన్న విధానం ఇదే. కానీ బీటెక్లో చదవలేకపోయిన కోర్సును ఎంటెక్లో చదివేలా జాతీయ సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనలు తీసుకొచ్చింది.
తిరుమల శ్రీవారి భక్తులపై కరోనా ఎఫెక్ట్ పడింది. కొండపై మళ్లీ రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో టీటీడీ అలర్ట్ అయ్యింది. మరోసారి కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. అంతేకాదు శ్రీవారి దర్శనాల విషయంలోనూ కండీషన్ పెట్టింది.
ఇటీవల కేంద్రప్రభుత్వం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ మరియు ఆన్ లైన్ మీడియా పోర్టల్స్ కు కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి ప్
Cats and dogs coronavirus : కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ఎంతో మందిని పొట్టనపెట్టుకుంది. వైరస్ విస్తరించిన దేశం లేదు. మనుషులతో పాటు జంతువులకు కూడా వైరస్ వ్యాపిస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోనళకు గురవుతున్నారు. వైరస్ కట్టడి
Your Take-Home Salary May Reduce 2021 ఏప్రిల్ నుంచి ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ తగ్గిపోయే అవకాశం ఉంది. కొత్త వేతన నిబంధన కింద డ్రాఫ్ట్ రూల్స్ ని ప్రభుత్వం నోటీఫై చేశాక కంపెనీలు అన్నీ “పే ప్యాకేజీలు”ని పునరుద్ధరించాల్సిన అవసరమున్న నేపథ్యంలో వచ్చే ఆర్థికసంవత్సరం �
Pakistan: ఇంటర్నెట్, టెక్నాలజీ కంపెనీలు పాకిస్తాన్ నుంచి వదిలివెళ్లాల్సిన పరిస్థితి. ప్రభుత్వం సెన్సార్ డిజిటల్ కంటెంట్ ను అమలులోకి తీసుకురావడంతో.. తప్పేట్లు కనిపించడం లేదు. వీటి ఫలితంగా ఇస్లామిక్ దేశంగా పేరొందిన పాకిస్తాన్ భావ వ్యక్తీకరణ స్వే�
GHMC elections..new rules : కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త నిబంధనలను అమలు చేయబోతుంది. త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ నిబంధనలను ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటోంది. నో మాస్క్.. నో వోట్..అంటూ..కఠిన నిబంధనలను అమల్లోకి తీసుకురా
కేరళ ప్రభుత్వం కోవిడ్ వైరస్ నివారణ లో భాగంగా ముందస్తు చర్యలు చేపట్దింది. రాష్ట్రంలో మరో ఏడాది పాటు కోవిడ్ నిబంధనలు ఆమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మాస్క్లు ధరించడం, సామాజిక దూరం పాటించడం మరో ఏడాది పాటు తప్పని సరి చేసింది. ఈ మేరకు కేరళ ప్ర�
కరోనా వైరస్ లక్షణాలు లేని, తక్కువ లక్షణాలున్న రోగులను హోం ఐసోలేషన్ జాబితాలో చేర్చింది కేంద్రం. కరోనా నిర్ధారణ అయినా..ఎక్కువ శాతం రోగుల్లో లక్షణాలు లేకపోవడంతో కేంద్ర ఆరోగ్య శాఖ హోం ఐసోలేషన్ కు సంబంధించి నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. 60 ఏళ్ల
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 21 నుంచి లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. పోలీసు ఉన్నతాధికారులతో పకడ్బందీ లాక్ డౌన్ అమలుపై చర్చించనున్నట్టు ఆయన తెలిపారు. అనంతరం లాక్ డౌన్ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటామ�