Home » newborn baby
చింతూరు ఏజెన్సీలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. ఆ బిడ్డను అడవిలో వదిలేసింది.
టీం ఇండియా ఫేసర్ జస్ర్పీత్ బుమ్రా,సంజన దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించారు. తన కుమారుడి చిత్రాన్ని బుమ్రా,సంజన గణేశన్ దంపతులు సోషల్ మీడియాలో పంచుకున్నారు.....
అప్పుడే పుట్టిన శిశువు రెండు చేతులతో ఒక ట్రేను పైకి లేపగలడు అంటే నమ్మగలరా? నమ్మి తీరాల్సిందే. ఓ నవజాత శిశువు చేసిన ఫీట్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. నిజమైన బాహుబలి పుట్టాడు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
వైద్య అధికారుల సూచనల మేరకు రవి ఆమెకు అంబులెన్స్ లోనే ప్రసవం చేశారు. నెలలు నిండక, తక్కువ బరువు, బ్రీతింగ్, హార్ట్ బీట్ కూడా లేకుండా మగ బిడ్డ తల్లి గర్భం నుంచి బయటికి వచ్చింది.
ఇద్దరు నిందితులను పట్టుకొనేందుకు పోలీసులు వారింటికి వెళ్లారు. నిందితులను పట్టుకొనే క్రమంలో పెనుగులాట చోటుచేసుకుంది. దీంతో పక్కనే ఉన్న నవజాత శిశువు (నాలుగు రోజుల పసికందు)ను పోలీసులు తొక్కారు. పోలీసుల బూట్ల కిందపడి శిశువు మరణించింది. కుటుంబ
అప్పుడే పుట్టిన శిశువును ఓ కుక్క నోట్లో పెట్టుకుని లాక్కెళ్లింది. దీంతో ఆసుపత్రి పార్కింగ్ వద్ద ఉన్న వారు ఈ విషయాన్ని గమనించి ఆ కుక్కను తరిమారు. చివరకు శిశువును వదిలేసి ఆ కుక్క పారిపోయింది. అయితే, అప్పటికే ఆ శిశువు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన
బీహార్లో ఓ అరుదైన ఘటన నమోదైంది. 40 రోజుల నవజాత శిశువు కడుపులో పిండం అభివృద్ధి చెందుతున్నట్లు తెలిసింది. శిశువు పొట్ట భాగంలో ఉబ్బి ఉండటాన్ని గమనించిన పేరెంట్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లగా విషయం బయటపడింది.
Newborn Girl Child : చనిపోయిందనుకున్న శిశువు కదిలింది. బతికుండానే అప్పుడే పుట్టిన శిశువుకు అంత్యక్రియలు చేయబోయ్యారు.
బిడ్డ జన్మిoచిన తాలూకు పేపర్లను K.A.M సిబ్బంది చించివేశారు. బంధువులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ ముందు తల్లిదండ్రులు, బంధువులు నిరసనకు దిగారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడశిశువును రోడ్డుపై వదిలివెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు.