Home » News
కేవలం కలెక్షన్లతోనే కాదు కాంట్రవర్సీతో అంతకుమించిన న్యూస్ మేకర్ అయ్యాడు అల్లు అర్జున్.
జనజీవనం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. దాదాపు 80 అడుగుల ఎత్తున ఎగిసిపడిన ఇసుక తుపాను కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ నష్టం వాటిల్లింది. గ్రామీణ ప్రాంతాల్లో కచ్చా ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. డిస్కమ్లకు కూడా కోట్�
అమెరికాలోని టుస్లా ఎన్బీసీ స్టేషన్లో ఓ యాంకర్కు లైవ్లో హార్ట్స్ట్రోక్ వచ్చింది. చంద్రుడి మీదకు అమెరికా పంపాల్సిన ఆర్టెమిస్ ప్రయోగం మరోసారి వాయిదా పడిన వార్తను చదువుతున్న సమయంలో యాంకర్ జూలీ చిన్లో స్ట్రోక్ లక్షణాలు కనిపించాయి. దీంతో
ఎన్డీఏలో చేరుతున్నామంటూ వస్తున్న వార్తలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పందించారు. ఎన్డీఏలో చేరబోతున్నామంటూ జరుగుతున్న ప్రచారంపై అలా ప్రచారం చేసేవాళ్లే సమాధానం చెప్పాలన్నారు. దీనిపై తానైతే ఇప్పుడేమీ స్పందించనని చెప్పారు. ఆనాడు ఎన్డీఏ �
ఇండియన్ ఆర్మీకి టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ 117 ఎకరాల భూమిని విరాళం ఇచ్చినట్టు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
కరోనా కష్టకాలంలో ప్రతీ ఒక్కరికి సాయం చేస్తూ.. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోన్న సోనూసూద్.. లేటెస్ట్గా తన కొడుకుకి 3 కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కారు కొనిచ్చారంటూ ఓ వార్త వైరల్ అయ్యింది.
7 PM News : – 1. ఆధిక్యంలో సురభీ వాణీదేవి :- మహబూబ్నగర్ -హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండో రౌండ్ ముగిసే వరకు టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో ఉన్నారు. సమీప అభ్యర్థి రామచందర్ర�
7 పీఎం న్యూస్, 20 వార్తలు
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను బలవంతం చేయబోయాడని, నటి పాయల్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిపోయాయి. ఇటీవల తెలుగు ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపట్ల ఓ దర్శకుడు ఎలా ప్రవర్తించాడనే విషయాన్న�
దేశంలో కరోనా వైరస్ వేగం పుంజుకుంది. ఒక్క రోజులో మరణాల విషయంలో, భారతదేశం ఈ రోజు అమెరికాను దాటేసింది. గత 24 గంటల్లో దేశంలో 681 మంది మరణించగా, అమెరికాలో 392 మంది చనిపోయారు. అదే సమయంలో ఒక రోజులో 40 వేల 225 కొత్త కేసులు దేశంలో నమోదయ్యాయి. ఇదే దేశంలో నమోదైన అత్�