Home » next year
ధర్మపురి స్ఫూర్తిగా వచ్చే ఏడాది నుంచి బతుకమ్మ, దసరా నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్రవ్యాప్తంగా కోలాట పోటీ లు నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.
అయితే, 2023 నాటికి ఈ ర్యాంకుల్లో కాస్త మార్పు జరగనుందని, చైనాను దాటేసి భారత్ అత్యధిక జనాభా గల దేశంగా నిలిచే అవకాశముందని నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం చైనా జనాభా 142.6కోట్లు కాగా.. భారత జనాభా 141.2 కోట్లుగా ఉంది. 2050 నాటికి భారత జనాభా 166.8 కోట్లకు చేరనుం�
వచ్చే ఏడాది నుంచి నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA) పరీక్షల్లో మహిళలకు పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ ను బుధవారం(సెప్టెంబర్-22,2021)సుప్రీం
కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తొన్న పార్లమెంటు కొత్త భవనం వచ్చే ఏడాది 2022 ఆగస్ట్ 15వ తేదీ నాటికి వాడుకునేందుకు అందుబాటులోకి రానుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
రష్యాలో దాదాపు 21 సంవత్సరాలు అధికారంలో ఉన్న అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది తన పదవికి రాజీనామా చేయవచ్చునని ఆ దేశంలో నివేదికలు చెబుతున్నాయి. వ్లాదిమిర్ పుతిన్కు తీవ్రమైన పార్కిన్సన్ వ్యాధి ఉందని, ఈ క్రమంలో పుతిన్ 37 ఏళ్ల ప్రేయసి ఎలె�
Serum Institute to boost production of Covid-19 vaccine doses: ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ను కట్టడి చెయ్యడానికి ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. ఇప్పటికే కరోనాని నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్ తయారీలో పలు కంపెనీలు కష్టపడుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే భారత్కు చె�
కరోనా వైరస్ కేసులు వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం వేచిచూసే కోట్లాది భారతీయులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. భారత్లో వచ్చే ఏడాది ఆరంభంలో కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధ�
కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోందని ప్రపంచమంతా భావిస్తున్న తరుణంలో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ బాంబు పేల్చింది. కొవిడ్-19ను సమర్థంగా తిప్పికొట్టే వ్యాక్సినేషన్ ఇప్పట్లో సాధ్యంకాదని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది మధ్యకాలం వరకు కరోనాను కట్టడ�
ఏపీలో వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం భోదించనున్నారు. ఇంగ్లీష్ మీడియానికి మారుస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫ్రాన్స్ దేశ పర్యటనను ముగించుకొని గురువారం(10 అక్టోబర్ 2019) రాత్రికి ఢిల్లీకి చేరకున్నారు. వచ్చే ఏడాది ఏప్రియల్, మే నెలాకరులో భారత దేశానికి ఏడు రాఫెల్ యుద్ధ విమానాలు రానున్నట్లు ఆయన తెలిపారు. ఈ సంధర్భంగా మ