Home » NGO
మహేష్ ఓ NGO సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. Heal A Child అనే ఓ NGO సంస్థకు మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.
పెళ్లి జరిగినప్పుడు ఆమె వయసు 1. ఏమీ తెలియని పసితనంలో, 20 ఏళ్ల క్రితం జరిగింది ఈ పెళ్లి. దీంతో తమ కుమారుడితో కాపురం చేయాలని అత్తమామలు ఆ యువతిని వేధించారు. దీనికి ఇష్టంలేని ఆ యువతి ఎన్జీవో సాయంతో కోర్టును ఆశ్రయించింది.
Transgender School : మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని వాసాయిలో ట్రాన్స్ జెండర్స్ కి ఉచిత విద్యను అందించేందుకు పాఠశాలను ఏర్పాటు చేశారు. ట్రాన్స్ జెండర్స్ సమాజంలో అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది. వారు ఎక్కడికైనా వెళ్లి చదువుకోవాలి అంటే అనేక రకాల ఇబ్బందులు. వ�
ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అనేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇంకా కొంతమంది వ్యాక్సిన్ తీసుకునేందుకు వెనకాడుతున్నారు.
Khalsa Aid Helping Farmers: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలు శుక్రవారం(మార్చి 5,2021) నాటికి 99వ రోజుకు చేరాయి. కేంద్రం దిగొచ్చే వ�
Gujarat: Three siblings locked up in room ..rescued after 10 years : తల్లి మరణంతో ముగ్గురు పిల్లలు గత 10 ఏళ్లుగా ఒకే గదికి పరిమితమైపోయారు. ఒక్కసారి కూడా బైటకు రాలేదు. ఆ ముగ్గురు తోబుట్టువులు చిన్నవాళ్లు కాదు..30 నుంచి 42 ఏళ్ల వారు. తల్లి చనిపోయిననాటినుంచి ఆ ముగ్గురు తోబుట్టువులు గదినుంచి
సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ పై హత్య కేసు నమోదు చేయాలంటూ ఓ వ్యక్తి రిక్వెస్ట్ చేశాడు. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన నమోదైంది. దిశ నిందితులను ఎన్కౌంటర్లో చంపేశారంటూ ఆ వ్యక్తి ఆరోపించాడు. ‘నేను సైతం’ ఎన్జీవో చేసిన ఫిర్యాదు మేర రాచకొం�
హైదరాబాద్లోని గుడిమల్కాపూర్లో ఒక ఖాళీ గిన్నె ని చేతిలో పట్టుకొని ఓ తరగతి ఎదుట నిల్చొని విద్యార్థుల వైపు దీనంగా చూస్తున్న ఫొటోను ‘ఆకలి చూపు’ అనే శీర్షికతో మూడు రోజుల క్రితం ఓ ప్రముఖ దినపత్రిక ప్రచురించిడం,అది వైరల్ గా మారిన విషయం తెలిస
ఆవన్ పాలక్ సంఘ్ అనే సంస్థ ఆటిజం బాధితులలో ఉన్న కళాత్మకతను, సృజనాత్మకతను వెలికి తీస్తోంది. వారితో మట్టి దీపాలను తయారు చేయిస్తూ వారిలో ఉండే ప్రతిభాపాటవాలకు మెరుగులు దిద్దుతోంది. ఈ దీపావళికి ఆటిజం బాధితులతో రంగు రంగుల దీపాలను..కలర్ ఫుల్ పేపర్ల
ఏ మనిషీ ఆకలితో నిద్రపోకూడదు అనే ఉద్ధేశ్యంతో ఓ సంస్థ ‘హ్యాపీ ఫ్రిడ్జ్ లను ఏర్పాటు చేసింది. వృథా అవుతున్న ఆహారాన్ని అన్నార్తులకు అందజేయాలనీ..ఆకలితో ఉన్నవారికి అందించాలనే ఉద్ధేశ్యంతో ఈ ఫ్రిడ్జ్ లను ఏర్పాటు చేశామని ఫీడింగ్ ఇండియా అనే స్వచ�