Home » NHAI
Uttarakhand : ఉత్తరాఖండ్ లో నలుగురు కూలీలు మృత్యుంజయాలుగా నిలిచారు.. రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లా శ్యామాపూర్ ఏరియాలో ఓ నదిలో బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నదిలో నీరు లేకపోవడంతో పని ముగిసిన తర్వాత నలుగురు కూలీలు అక్కడే నిద్రించారు. ఈ లోపే అ
Toll gate collection for Rs 102 crore : దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేయడంతో నాలుగు రోజుల్లో టోల్ గేట్ల వద్ద డిజిటల్ వసూళ్లు 23.3 శాతం పెరిగినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) శనివారం (ఫిబ్రవరి 20, 2021) తెలిపింది. అలాగే ఈ నెల 19�
get fastag free at toll plazas: కేంద్ర ప్రభుత్వం ఫోర్ వీలర్స్ కు ‘ఫాస్టాగ్’ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. టోల్ ప్లాజాల దగ్గర పూర్తిస్థాయిలో నగదు రహితంగా కార్యకలాపాలు చేపట్టారు. ఫిబ్రవరి 15 అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపైనా పూర్తిస్
Dont have FASTag pay fine: సోమవారం(ఫిబ్రవరి 15,2021) అర్థరాత్రి నుంచి దేశవ్యాప్తంగా ఫాస్టాగ్(Fastag) నిబంధన అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. వాహనాలకు ఫాస్టాగ్ లేకపోతే ఎన్.హెచ్.ఏ.ఐ(NHAI) టోల్ గేట్ల దగ్గర డబుల్ టోల్ చార్జీ చెల్లించాల్సిందే అనే విషయం కూడా విదితమే. అయితే ఫాస�
big relief for vehicle owners in fastag: ఫాస్టాగ్ నిబంధన విషయంలో కొంత ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ‘ఫాస్టాగ్’ అకౌంట్/వ్యాలెట్ లో కనీస నిల్వ(మినిమమ్ అమౌంట్) ఉండాలన్న నిబంధనను జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఎత్తివేసింది. వాహనదారుల ఇబ్బంద
No cash at toll plazas from 2021 : కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు సంబంధించి మార్పులు చేసిన నిబంధనలు కొత్త సంవత్సరం నుంచి అమలులోకి రానున్నాయి. జనవరి 1 నుంచి టోల్గేట్ల (Toll Plazas) వద్ద ఫాస్టాగ్ (FASTag) తప్పనిసరి కానుంది. అలాగే ల్యాండ్లైన్ నుంచి మొబైల్కు కాల్ చేసేటప్ప�
ఏపీలో వచ్చే ఐదేళ్లలో కొత్తగా 5 గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేలు నిర్మితం కానున్నాయి. సరకు రవాణా వాహనాలకు అనువుగా ఉండటంతో పాటు, ఆయా రాష్ట్రాల మధ్య ప్రయాణ దూరం తగ్గించాలనే లక్ష్యంతో వీటిని నిర్మించనున్నారు. ఇవి పూర్తయితే పొరుగు రాష్ట్రాలతో
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ఏప్రిల్ 20వ తేదీ నుంచి జాతీయ రహదారులపై టోల్ వసూళ్లను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధం అయ్యింది. కరోనావైరస్ వ్యాప్తి దృష్ట్యా అత్యవసర సేవలను సులభతరం చేయడానికి జాతీయ రహదారులపై టోల్ వసూళ్లను మార్చి 25వ తేదీన తాత్
వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. టోల్ గేట్ల వద్ద ఎలక్ట్రానిక్ చెల్లింపు కోసం ఇటీవలే ప్రవేశపెట్టిన FASTagsను కొద్ది రోజుల పాటు ఉచితంగా పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. NHA ఫాస్టాగ్ కోసం చెల్లించాల్సిన ఫీజు రూ. 100ను ఫిబ్రవరి 1
దేశంలో జాతీయ రహదారుల్లో టోల్ ప్లాజాలపై డిజిటల్ మోత మోగనుంది. డిసెంబర్ 1 నుంచి FASTags (ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్) కొత్త విధానం అమల్లోకి వస్తోంది. ఇప్పుడంతా అంతా డిజిటల్ మయం కానుంది. నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (NETC) ప్రొగ్రామ్ కింద డిజిటల్ పే�