-
Home » NIMS
NIMS
Harish Rao : బ్రిటన్ నుంచి వచ్చి.. చిన్నారులకు ప్రాణం పోసిన డాక్టర్లకు మంత్రి హరీశ్ రావు కృతజ్ఞతలు
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో 9మంది చిన్నారులకు గుండె సర్జరీలు చేసిన డాక్టర్ రమణ టీమ్ కి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి హరీశ్ ఆహ్వానం మేరకు వచ్చిన యూకే వైద్య బృందం.. హార్ట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించింది. దీం
Medico Preeti Case: వరంగల్ వేధింపుల బాధితురాలు ప్రీతి మరణం.. కాపాడేందుకు చాలా ప్రయత్నించామన్న నిమ్స్ వైద్యులు
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్తీషియా విభాగంలోని పీజీ చదువుతున్న వైద్య విద్యార్థి ప్రీతి, కాలేజీలో సీనియర్ల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకుని విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో చేరింది. అయితే ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ చిక�
Medico Preethi : మెడికో ప్రీతి హెల్త్ బులెటిన్ విడుదల.. నిమ్స్ డాక్టర్లు ఏం చెప్పారంటే
ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఎక్మో, వెంటిలేటర్, డయాలసిస్ తో మెయింటైన్ చేస్తున్నామన్నారు నిమ్స్ సూపరింటెండెంట్. నిపుణుల వైద్య బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందన్నారు. ప్రీతిని కాపాడేందుకు అన్ని �
Preeti Incident: ప్రీతి కేసులో డాక్టర్ సైఫ్పై మట్టెవాడ పీఎస్లో ఎఫ్ఐఆర్
ప్రీతి కేసులో డాక్టర్ సైఫ్పై మట్టెవాడ పీఎస్లో ఎఫ్ఐఆర్
PG Medico Health Update: కాస్త మెరుగుపడ్డ ప్రీతి ఆరోగ్యం.. నాణ్యమైన వైద్యం అందిస్తామన్న మంత్రి సత్యవతి రాథోడ్
నిన్నటితో పోలిస్తే ప్రీతి ఆరోగ్యంలో కదలిక వచ్చినట్లుగా తెలుస్తోంది. డాక్టర్స్ గట్టిగా తట్టిలేపితే కళ్లు తెరిచింది. కళ్లు కాస్త కదిలిస్తోంది. ఈ రోజు కొంచెం మెరుగ్గా ఊపిరి తీసుకుంటుందని డాక్టర్లు ఆశిస్తున్నారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి తెల�
NIMS: నిమ్స్ లో 2022లో మొత్తం 6,05,248 మంది ఔట్-పేషెంట్లకు సేవలు
హైదరాబాద్ లోని నిమ్స్ లో 2022లో మొత్తం 6,05,248 మంది ఔట్-పేషెంట్లకు సేవలు అందించారు. అలాగే, ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్న వారి సంఖ్య 47,725గా ఉంది. తెలంగాణ మంత్రి హరీశ్ రావు నిన్న వార్షిక ఆరోగ్య నివేదికను విడుదల చేశారు. దాని ప్రకారం.. నిమ్స్ ల�
NIMS Four Kidney Transplants : నిమ్స్ వైద్యులు రికార్డు.. 24 గంటల్లోనే 4 కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్లు.. బతికుండగానే ఒకరు కిడ్నీ దానం
హైదరాబాద్ నిమ్స్ వైద్యులు రికార్డు సృష్టించారు. కేవలం 24 గంటల్లోనే నాలుగు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్లు నిర్వహించారు. రూ.10లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చు అయ్యే ఈ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్సను ఆరోగ్య శ్రీ పథకం కింద పేద రోగులకు ఉచితంగా �
Hyderabad: ఆర్టీసీ బస్సు నుంచి కింద పడ్డ యువతి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
హైదరాబాద్, దిల్షుక్నగర్ వద్ద నవంబర్ 1న ఆర్టీసీ బస్సులోంచి కింద పడ్డ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. తీవ్ర గాయాలపాలైన యువతికి నెల రోజులుగా చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు కోల్పోయింది.
Hyderabad Nims Hospital : ఎముకల ఆస్పత్రిగా మొదలైన నిమ్స్ .. నిజాం ఇన్స్టిట్యూల్ ఆఫ్ సైన్సెస్గా మారిన వెనుక ‘వారి’ కృషి
ఎముకల ఆస్పత్రిగా మొదలైన నిమ్స్ ప్రతిష్టాత్మక సంస్థగా ఎలా మారింది. దాని వెనుక ఎవరి కృషి ఉంది. వారి సంకల్పానికి నిస్వార్థ కృషికి కార్పొరేట్కి దీటుగా ఎలా నిలదొక్కుకుంటోంది? పేదోళ్ల ఆస్పత్రిగా ఎలా ప్రఖ్యాతి పొందింది? ఈనాటీకీ పేదలకు భరోసా ఇచ�
Warangal MGM Victim Died : వరంగల్ ఎంజీఎంలో ఎలుకలదాడిలో గాయపడిన బాధితుడు మృతి
కిడ్నీ సమస్యతో శ్రీనివాస్ కొద్ది రోజుల క్రితం వరంగల్ ఎంజీఎంలో చేరాడు. ఆర్ఐసియూలో చికిత్స పొందుతుండగా.. ఎలుకలు అతడిపై దాడి చేశాయి.