Home » Nipah Virus
ఇప్పటివరకూ ఈ వ్యాధి బారిన పడి ఏడుగురు చనిపోయారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. Scrub Typhus - Odihsa
కొవిడ్ -19 ఇన్ఫెక్షన్తో పోలిస్తే నిపా వైరస్ సంక్రమణ కేసుల్లో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహ్ల్ హెచ్చరించారు. నిపా వైరస్ కేసుల్లో మరణాల రేటు 40 నుంచి 70 శాతం మధ్య ఉందని, కొవిడ్లో �
కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో హైరిస్క్ వ్యక్తుల నమూనాలను సేకరించి నిపా వైరస్ పరీక్షలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం మరో కేసు నిపా వైరస్ పాజిటివ్ గా తేలింది....
కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు కలవరపడుతున్నారు. నిపా వైరస్ సోకిన రోగితో సన్నిహితంగా ఉన్న 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు ఈ వైరస్ సోకిందని పరీక్షల్లో తేలింది. నిపా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకి పెరిగింది....
కేరళ రాష్ట్రంలో ప్రబలుతున్న నిపా వైరస్ కలవరం సృష్టిస్తోంది. నిపా వైరస్ వల్ల ఇద్దరు మరణించగా, మరో నలుగురికి ఈ వైరస్ సోకడంతో కేరళ ప్రభుత్వంతో పాటు కేంద్రం అప్రమత్తమయ్యాయి. ప్రాణాంతకంగా మారిన నిపా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కేరళ రాష్ట్రానిక
కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ ప్రబలుతుండటంతో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. నిపా వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఇద్దరు మరణించడంతో కోజికోడ్ జిల్లాలో హెల్త్ అలర్ట్ ప్రకటించింది....
నిఫా వైరస్ కలకలం సృష్టిస్తున్న క్రమంలో నిపుణులు పండ్లు తినే విషయంలోను..పెంపుడు జంతువుల విషయంలోను జాగ్రత్తలు తప్పనిసరి అని సూచిస్తున్నారు. లేదంటే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.
వైరస్ల దాడితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా మరో 11 మందికి నిఫా లక్షణాలు గుర్తించారు.
కేరళలో నిపా వైరస్ బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. బాలుడికి నిపా వైరస్ సోకటానికి ఓ రకం పండు కారణమైందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏంటా పండుకు నిపా వైరస్ కు సంబంధమేంటీ?
కరోనావైరస్ విజృంభణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేరళకు మరో వైరస్ ముప్పు వచ్చి పడింది. కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది.