Home » NIRAV MODI
పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ పెట్టుకున్న బెయిల్ అప్లికేషన్ ను శుక్రవారం(మార్చి-29,2019)లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే ఒకసారి నీరవ్ బెయిల్ అప్లికేషన్ ను కొట్టేసిన కోర్టు ఇవాళ మరోసారి కొట్టివ
పీఎన్ బీ స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ రెండవ బెయిల్ అప్లికేషన్ పై లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టులో శుక్రవారం(మార్చి-29,2019)వాదనలు ప్రారంభమయ్యాయి.నీరవ్ మోడీ భారత దర్యాప్తు సంస్థలకు సహకరించడం లేదని భారత్ తరపున వాదనలు వినిపిస్తున్న టోబే �
ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ)జాయింట్ డైరక్టర్ సత్యబ్ర కుమార్ బదిలీ అయ్యారు.భారతీయ బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన నీరవ్ మోడీ కేసును దర్యాప్తు చేస్తున్న ఆయనను శుక్రవారం (మార్చి-29,2019)ఈడీ బదిలీ చేసింది. Read Also : దేన్నీ వదలటం లేదు : �
బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ అప్పగింత కేసు విషయంలో సీబీఐ-ఈడీ జాయింట్ బృందం త్వరలో లండన్ కు బయల్దేరనుంది.
పీఎన్ బీ రూ.13వేల కోట్ల స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి చెందిన ప్రభుత్వం సీజ్ చేసిన ఖరీదైన పెయింటింగ్ లను అధికారులు మంగళవారం(మార్చి-26,2019) అధికారులు వేలంపాట వేయనున్నారు. ముంబైలో ఇవాళ నీరవ్ కి చెందిన 68 పెయింటింగ్ లను బహిరంగ వేలంపాటలో పెట�
పీఎన్ బీ రూ.13వేల కోట్ల కుంభకోణంలో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ రెండు రోజుల క్రితం లండన్ లో అరెస్ట్ అయి ప్రస్తుతం లండన్ జైల్లో చిప్పకూడు తింటున్న విషయం తెలిసిందే.
పీఎన్ బీ రూ.13వేల కోట్ల స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు షాక్ ఇచ్చింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని..బెయిల్ కోసం 5లక్షల పౌంట్లు చెల్లించేందుకు సిద్దమంటూ నీరవ్ చేసిన విజ్ణప్తిని కోర్టు తోసిపుచ్చింది. నీరవ్ కు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)కి రూ.13వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ అరెస్ట్ అయ్యాడు. ఈ అరెస్ట్ ఎలా జరిగింది.. ఎవరు పట్టించారు.. ఎలా చిక్కాడు అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. నీరవ్ మోడీని పట్టించింది మాత్రం ఓ కెమెరా. అవును ఇది పచ్చ�
ఇండియాలోని బ్యాంకులకు 13వేల కోట్లకు పైగా ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీని ఎట్టకేలకు లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 2018న అంతర్జాతీయంగా అన్ని దేశాలకు రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చింది భారత్. ఈ నోటీసులపై స్పందించిన బ్రిటన్.. ముమ్మర
లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన భారత వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి యూకే కోర్టు షాక్ ఇచ్చింది. రూ.13వేల 500 కోట్ల పీఎన్ బీ బ్యాంకు మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ కు వెస్ట్ మినిస్టర్ కోర్టు అరెస్ట్ వారె