Home » NIRAV MODI
మోడీపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. దేశంలో ఓ రకమైన భావజాలం ప్రచారం చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, కేంద్రప్రభుత్వం,ప్రధాని మోడీ దీనికి ప్రతినిధులుగా ఉన్నారని రాహుల్ ఆరోపించారు. చెన్నైలోని స్టెల్�
భారత బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి తప్పించుకుని తిరుగుతున్న ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. 16 నెలల తర్వాత మోడీ ఆచూకీ దొరికింది. లండన్ లో టెలిగ్రాఫ్ పత్రికకు నీరవ్ మోడీ దృశ్యాలు చిక్కాయ�
వజ్రాల వ్యాపారీ నీరవ్ మోడీ బంగ్లా నేలమట్టం అయింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో రు.13 వేల కోట్ల రుణాన్ని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ ఇంటిని ప్రభుత్వం నాశనం చేసింది. రాయగడ్ జిల్లా అలీబాగ్లో పటిష్టంగా నిర్మించిన బంగ్లాను కలెక్టర్ సమక్�
ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీకి చెందిన బంగ్లాను డైనమేట్ పెట్టి కూల్చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది. పునాది పటిష్ఠంగా ఉండటంతో దీన్ని కూల్చేందుకు అధికారులు చాలా కష్టపడుతున్నారు. అలీబాగ్ ప్రాంతంలో సుమారు 33,000చదరపు అడుగుల స్థలంల�
13 వేల కోట్ల రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి చెందిన మరికొన్ని ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ముంబై, సూరత్ లోని రూ.147.72 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను మంగళవారం(ఫిబ్రవరి-26,2019)