Home » nirmal
భైంసా : నిర్మల్ జిల్లా భైంసాలో ఓ పెళ్లి విందులో వడ్డించిన పాయసం తిని 500 మంది అస్వస్ధతకు గురయ్యారు. భైంసాలోని డీసెంట్ ఫంక్షన్ హాలులో జరిగిన వివాహా వేడుకలో ఈ ఘటన జరిగింది. పాయసం తిన్నతర్వాత వాంతులు విరేచనాలతో బాధపడుతున్న కొందరిని భైంసా ప్ర
నిజామాబాద్: నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వెలుగు చూసిన కలప అక్రమ రవాణా కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. అటవీశాఖ అధికారులు, పోలీసులు, రాజకీయ నాయకులు చేతులు కలిపి యథేచ్చగా కలప స్మగ్లింగ్ చేస్తున్న వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారుల చ�
యమపురిలో సంక్రాంతి సెలవులేమో.. చనిపోయిన మనిషి లేచి కూర్చొన్నాడు. మీరు విన్నది నిజమే. ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయిన వ్యక్తిని చూసి కుటుంబ సభ్యులు చనిపోయాడాని అనుకున్నారు. మరణవార్తను బంధువులకు చేరవేశారు.
నిర్మల్ జిల్లాలోని తాంశ గ్రామంలోనూ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. కానీ ఆ ఎన్నికే కాస్త వెరైటీగా సాగింది.