nirmal

    పెళ్లిలో ఫుడ్ పాయిజన్ : 500 మందికి అస్వస్ధత

    February 19, 2019 / 04:22 AM IST

    భైంసా : నిర్మల్ జిల్లా భైంసాలో ఓ  పెళ్లి విందులో వడ్డించిన పాయసం తిని 500 మంది అస్వస్ధతకు గురయ్యారు. భైంసాలోని డీసెంట్ ఫంక్షన్ హాలులో జరిగిన వివాహా వేడుకలో ఈ ఘటన జరిగింది.  పాయసం తిన్నతర్వాత వాంతులు విరేచనాలతో బాధపడుతున్న కొందరిని భైంసా ప్ర

    కలప దొంగలు: అధికారులే అక్రమార్కులు

    January 25, 2019 / 03:43 PM IST

    నిజామాబాద్: నిర్మల్, నిజామాబాద్‌ జిల్లాల్లో వెలుగు చూసిన కలప అక్రమ రవాణా కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. అటవీశాఖ అధికారులు, పోలీసులు, రాజకీయ నాయకులు చేతులు కలిపి యథేచ్చగా కలప స్మగ్లింగ్‌ చేస్తున్న వ్యవహారంలో  పోలీసు ఉన్నతాధికారుల చ�

    యమపురికీ సెలవులు : పెళ్లాం ఏడుపుతో చచ్చినాయన లేచాడు

    January 12, 2019 / 05:12 AM IST

    యమపురిలో సంక్రాంతి సెలవులేమో.. చనిపోయిన మనిషి లేచి కూర్చొన్నాడు. మీరు విన్నది నిజమే. ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయిన వ్యక్తిని చూసి కుటుంబ సభ్యులు చనిపోయాడాని అనుకున్నారు. మరణవార్తను బంధువులకు చేరవేశారు.

    వెరైటీ ఎన్నిక : మాక్‌ పోలింగ్‌ ద్వారా సర్పంచ్‌ ఎన్నిక

    January 11, 2019 / 09:00 AM IST

    నిర్మల్ జిల్లాలోని తాంశ గ్రామంలోనూ సర్పంచ్‌ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. కానీ ఆ ఎన్నికే కాస్త వెరైటీగా సాగింది.

10TV Telugu News