Home » nirmala sitaraman
Income Tax : ట్యాక్సు కట్టడం వల్ల దేశంతో పాటు ప్రజలకు కలిగే లాభాలంటి? పన్ను చెల్లించకపోతే కలిగే నష్టాలేంటి? పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ తప్పక చదవండి..
Budget 2025 : కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రకటన తర్వాత స్మార్ట్ఫోన్లు, టెలివిజన్లు మరింత సరసమైనవిగా మారవచ్చు. కీలకమైన ఎలక్ట్రానిక్ భాగాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD) తగ్గింపును ప్రవేశపెట్టింది.
Budget 2025 : మహిళల కోసం సరికొత్త స్కీమ్ తీసుకువస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ కొత్త పథకంతో చాలా మంది మహిళలకు భారీ ఊరట కలుగనుంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా స్థానికులతో మమేకమై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రయోజనాలు వారికి అందాయా అని ప్రశ్నించారు. ఆ సమయంలోనే ఆమెను మహిళలు చుట్టుముట్టారు. మహిళలు ప్రశ్నలకు సమాధానమిస్తూ... వంటగ్యాస్ ధర�
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. అంతర్జాతీయ డేటా రాయబార కార్యాలయం, ఎంబసీల ఏర్పాటు వంటి అంశాలను అందులో ప్రస్తావించారు. గుజరాత్ లో వాటి ఏర్పాటుకు కేంద్ర సర్కారు ప్రాధాన్యం ఇవ్వడం పట్ల కేటీఆర్ అస
పలు రాష్ట్రాల అప్పులపై లోక్సభ వేదికగా ఎంపీ కిషోర్ కపూర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో 3లక్షల 98వేల 903లక్షల కోట్లు ఉండగా, తెలంగాణ 11వ స్థానంలో 3లక్షల 12వేల
ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహాస్యం చేసేలా ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు ఆరోపించారు. దేశ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించకుండా అధికారంలోకి వచ్చ�
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు ఆర్ధిక అంశాలను ఆమెతో చర్చించారు.
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీఓ మరింత లేట్ కానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రాసెస్ పూర్తి చేయాలనుకున్నా.. ఉక్రెయిన్, రష్యా వార్ ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూపై పడింది.
జీఎస్టీ పెంపు నిర్ణయం తాత్కాలిక వాయిదా