Home » nirmala sitaraman
దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఖండించారు.
బ్యాంకుల మొండి బకాయిల పరిష్కారానికి సంబంధించి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది.
పెట్రోల్-డీజిల్ ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశం పరిశీలించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం.
ప్రజాధనంతో గత ప్రభుత్వాలు 70 ఏళ్లుగా నిర్మించిన ప్రతిష్టాత్మక ఆస్తులను జాతీయ నగదీకరణ ప్రణాళిక(National Monetisation Pipeline)పేరుతో తెగనమ్మే ప్రక్రియను మోదీ సర్కార్
బ్యాంకు డిపాజిటర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఆర్థిక అవకతవకలు సహా ఇతర కారణాలతో ఆర్బీఐ మారటోరియం ఎదుర్కొంటున్న బ్యాంకుల్లోని డిపాజిట్ దారుల సొమ్ముకు భద్రత కల్పించేలా బుధవారం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 44వ సమావేశం ప్రారంభమైంది.
Rahul Gandhi రాజస్థాన్ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రూపన్గఢ్లో రైతుల ర్యాలీ సందర్భంగా కార్యకర్తల సమక్షంలో రైతులకు మద్దతుగా కొద్దిసేపు ట్రాక్టర్ నడిపారు. రాహల్.. ట్రాక్టర్�
Modi కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ(ఫిబ్రవరి-1,2021)ఉదయం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2021-22 ను “సబ్ కా బడ్జెట్” గా అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోడీ. సంక్షోభ పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇదని..అన్ని వర్గాల వ�
Economic Survey బడ్జెట్ సమావేశాల మొదటిరోజైన శుక్రవారం(జనవరి-29,2021) రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగం తర్వాత లోక్సభ సమావేశమైంది. ఇటీవల మరణించిన ఎంపీలకు స్పీకర్ ఓం బిర్లా నివాళి అర్పించారు. అనంతరం సభ జరుగుతోన్న సమయంలో విపక్ష ఎంపీలు.. �
Budget-2021: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 బడ్జెట్ పురస్కరించుకుని యాప్ రిలీజ్ చేశారు. బడ్జెట్ ప్రిపరేషన్ కు ముందు జరిపే హల్వా సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ సెలబ్రేషన్ ను 2021-22 బడ్జెట్ చివరి దశలో జరుపుతారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం కేంద్ర �