nirmala sitaraman

    మీ సొమ్ము సేఫ్…యస్ బ్యాంక్ ఖాతాదారులకు ఆర్థికమంత్రి హామీ

    March 6, 2020 / 10:04 AM IST

    యస్ బ్యాంక్ సంక్షోభంపై శుక్రవారం(మార్చి-6,2020)కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఎస్ బ్యాంక్ ఖాతాదారుల డబ్బు సురక్షితంగా ఉంటుందని ఆమె తెలిపారు. ఎస్ బ్యాంక్ విషయంపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)గవర్నర్ తో మాట్లాడినట్లు నిర�

    క్రెడిట్‌ స్కోరును గుడ్డిగా నమ్మొద్దు : బ్యాంకులకు ఆర్థికమంత్రి సూచన

    February 28, 2020 / 02:36 AM IST

    రుణగ్రహీతలకు సంబంధించి క్రెడిట్‌ స్కోరు (రుణ చెల్లింపుల చరిత్ర)ను గుడ్డిగా నమ్మొద్దని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. కేవలం ఓ సూచికగానే పరిగణించాలని ప్రభుత్వరంగ బ్యాంకులకు సూచించారు.

    ఎకానమీ ఇబ్బందుల్లో లేదు…గ్రీన్ షూట్స్ కన్పిస్తున్నాయి

    February 11, 2020 / 01:21 PM IST

     ఎకానీమీ ఇబ్బందుల్లో లేదని, 5బిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ దిశగా భారత్ వెళ్తున్నట్లు దేశంలో గ్రీన్ షూట్స్(ఆర్థికవ్యవస్థ వృద్ధి సంకేతాలు)కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. ఎకానమీ మెరుగుదల కోసం ఎన్డీయే సర్�

    బడ్జెట్ 2020 : లాభపడిందెవరు…నష్టపోయిందెవరు

    February 1, 2020 / 01:53 PM IST

    ఇవాళ(ఫిబ్రవరి-1,2020)కేంద్రఆర్థికశాఖ మంత్రి పార్లమెంట్ లో బడ్జెట్ 2020ని ప్రవేశపెట్టారు. ఆదాయాలకు ఊతం ఇవ్వడం, కొనుగోలు శక్తి పెంచడం, ఆర్థకవ్యవస్థ యొక్క ప్రాథమికాలను బలోపేతం చేయడం.అదే విదంగా ద్రవ్యోల్బణం అదుపులో ఉంచడం లక్ష్యాలతో బడ్జెట్ రూపొందిచ

    ఇంతకీ 80C వాడాలా? వద్దా? : ఆదాయ పన్నులో రెండు విధానాలు.. పన్నుదారుల్లో గందరగోళం!

    February 1, 2020 / 11:50 AM IST

    ఆదాయ పన్ను శ్లాబుల్లో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్-2020-21 సందర్భంగా ఆదాయ పన్ను శ్లాబులపై కీలక నిర్ణయం తీసుకుంది. వేర్వేరు ఆదాయ వర్గాలకు ఆదాయపు పన్ను తగ్గించింది. మధ్యతరగ�

    బడ్జెట్ 2020 : రూ.5 లక్షలలోపు నో టాక్స్. రూ.7.5లక్షల వరకు 10% శాతం టాక్స్. షరతులు వర్తిస్తాయి.

    February 1, 2020 / 07:55 AM IST

    కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ(ఫిబ్రవరి-1,2020) పార్లమెంట్ లో 2020-21 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆమె కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. అందులో ఒకటి వ్యక్తిగత ఆదాయపు పన్ను తగ్గుదల. తగ్గింపులు మరియు మిన

    నిర్మల కీలక వ్యాఖ్యలు…ఆరేళ్లలో వేల మందికి పౌరసత్వం ఇచ్చాం

    January 19, 2020 / 01:09 PM IST

    ఓ వైపు పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో సీఏఏపై చెన్నై సిటిజన్స్ ఫోరం ఏర్పాటు చేసిన న్యూ ఇండియా ఫోరం కార్యక్రమ�

    వచ్చే 5ఏళ్లలో 102లక్షల కోట్ల మౌళిక వసతుల ప్రాజెక్టులు

    December 31, 2019 / 02:01 PM IST

    మౌళిక సదుపాయల ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ప్రధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కూడా ఉంది. 2025 నాటికి 5ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ లక్ష�

    రేపు బ్యాంకుల సీఈవోలతో నిర్మలా సీతారామన్ భేటీ

    December 27, 2019 / 03:27 PM IST

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం,డిసెంబర్28న ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈవోలతో సమావేశం కానున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ఆర్థిక స్థితిగతులు, పనితీరు, వ్యాపారంలో వృద్ధి తదితర వివరాలను తెలుసుకోవడానికి నిర్మలా ఆయా బ్యాంకుల అధిపతు�

    ఉల్లిపాయ తినను..పరిస్థితి గురించి తెలియదు :కేంద్రమంత్రి చౌబే

    December 5, 2019 / 12:18 PM IST

    తాను ఎక్కువగా ఉల్లిపాయలు తినే కుటుంబం నుంచి రాలేదు అని,అందువల్ల బాధపడాల్సిన పనిలేదు అని బుధవారం పార్లమెంట్ లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్న సమయంలో మరో కేంద్రమంత్రి ఇలాంటి వ్�

10TV Telugu News