Home » Nirmala Sitharaman
జీఎస్టీలో తాజా మార్పుల ప్రకారం.. 350సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లు, స్కూటర్లు 18శాతం జీఎస్టీ పరిధిలోకి రానున్నాయి.
GST Reforms : జీఎస్టీలో 12, 28శాతం స్లాబ్లు తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే, లగ్జరీ కార్లపై 40శాతం జీఎస్టీ విధిస్తూ నిర్ణయించింది.
పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. జీఎస్టీ స్వరూపంలో కీలక మార్పులు చేసింది.
ఈ సంస్కరణలు సాధారణ ప్రజలకు, రైతులకు ఉపశమనం ఇస్తాయని సీతారామన్ అన్నారు.
మాజీ ప్రధాని వాజ్ పేయ్ నుంచి ఇప్పటివరకు బీజేపీకి 11 మంది జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. వీరిలో అద్వానీ మూడుసార్లు, రాజ్ నాథ్ రెండుసార్లు చీఫ్లుగా కొనసాగారు.
ముఖ్యంగా చిన్న రైతులు, రోజువారీ కూలీలు రుణాలు పొందడం లేదా రెన్యూవల్ చేసుకోవడం కొంచెం కష్టతరం కావచ్చు.
ఆన్లైన్ ప్రకటనలపై డిజిటల్ ట్యాక్స్ను రద్దు చేస్తామని తెలిపారు.
ఆత్మనిర్బర్ భారత్, మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాలు చేపట్టకపోతే వినాయక చవితికి విగ్రహం తయారు చేసే మట్టిని కూడా ఇతర దేశాలు నుంచి తెచ్చుకోవాలి.
New Income Tax Bill : ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టాలు మారనున్న నేపథ్యంలో తమపై ఎలా ప్రభావితం చేస్తుందోనని పన్ను చెల్లింపుదారులు ఆందోళన చెందుతున్నారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లులో 10 కీలక మార్పులను ఇప్పుడు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను ఊతం వస్తుందని భావించింది.