Home » NIT
నేటి భారత్-పాక్ మ్యాచ్ను గుంపులు గుంపులుగా చూడొద్దని విద్యార్థులకు జమ్మూకశ్మీర్, శ్రీనగర్ లోని ఓ కాలేజ్ వార్నింగ్ ఇచ్చింది. అలాగే, ఆ మ్యాచు గురించి సామాజిక మాధ్యమాల్లోనూ ఎటువంటి పోస్టులూ చేయొద్దని చెప్పింది. విద్యార్థుల సంక్షేమం కోసమే త
తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ర్యాగింగ్ భూతం జడలు విప్పింది. సీనియర్లు తొమ్మిది మంది కలిసి.. ఒక విద్యార్థిని చావబాదారు.
ఎంపిక విధానానికి సంబంధించి షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్లైన్, ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 6 నుంచి ఎసెంట్ రెండో విడత కౌన్సెలింగ్ జరుగనుంది. నవంబర్ 6 నుంచి ఎసెంట్ రెండో విడత కౌన్సెలింగ్ జరుగనుంది.
కరోనా వైరస్ భయంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రూపంలో అది ప్రజలను బాధిస్తోంది. ప్రజలతో కలవకుండా భౌతిక దూరం పాటిస్తూ ఉన్నా, అసలు ఎవరినీ కలవకుండా ఉండే వీఐపీలు, నగరానికి దూరంగా ఉన్న తన ఫాం హౌస్ లలో ఉండి రక్షణ పొందుతున్న వారికి కూడా కరోనా ప�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా లేదని శాసనసభలో స్వయంగా మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించిన కొద్దిసేపటికే షాకింగ్ న్యూస్ వచ్చింది. వరంగల్ జిల్లాలో కరోనా కలకలం రేపింది. నిట్లో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు బయటపడ్డాయనే వార్త దావానంలా వ్యాపించింది. దీంతో వ
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 7 వ తేదీనుంచి జేఈఈ మెయిన్స్-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 12వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.
ర్యాగింగ్ భూతం మళ్లీ భయపెడుతోంది. అనేక మంది విద్యార్థుల బంగారు భవిష్యత్ను నాశనం చేస్తోంది. కొన్ని చోట్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి.
తిరుచిరాపల్లి నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( NIT ) 134 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తికి దరఖాస్తులు కోరుతోంది. వి134 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తికి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: ఇంజనిరింగ్ – కెమికల్, కెమిస్ట్రీ, సివిల్, కంప్యూ�
రేపట్నించి నాలుగురోజులపాటు జేఈఈ మెయిన్స్ పరీక్షలు