Home » Nithyananda Ashram
ఇండియా కరోనా సెకండ్ వేవ్ తో సతమతమవుతూ.. వ్యాక్సినేషన్ ప్రక్రియతో గట్టెక్కాలని ప్రయత్నిస్తుంది. ఇదిలా ఉంటే తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న నిత్యానందకు సంబంధించిన వీడియో హల్చల్ చేస్తుంది.
ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ఆశమ్రంలోకి తన నలుగురు చిన్నారులను బలవంతంగా తీసుకెళ్లారని స్వామి శిష్యుడు ఒకరు ఆరోపిస్తున్నాడు. నాలుగు నెలల నుంచి ఆశ్రమంలోనే ఉంచారని అంటున్నాడు. ఆ నలుగురు చిన్నారుల్లో తన ఇద్దరు కూతుళ్లు మాత్రం తమ ఇష్టపూర్తిగా