-
Home » NITI Aayog
NITI Aayog
కేంద్రం, రాష్ట్రాలు టీం ఇండియాలా కలిసి పనిచేస్తే.. ఏ లక్ష్యం అసాధ్యం కాదు: నీతి ఆయోగ్ లో ప్రధాని మోదీ
May 24, 2025 / 05:07 PM ISTనీతి ఆయోగ్.. అత్యున్నత సంస్థ అయిన కౌన్సిల్. ఇందులో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు.
నీతి ఆయోగ్ సమావేశం బహిష్కరణ- సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
July 24, 2024 / 06:47 PM ISTతెలంగాణ ఒక రూపాయి పన్ను చెల్లిస్తే తెలంగాణకు కేంద్రం ఇచ్చేది 43 పైసలే.. బీహార్ కు రూ.7.26 పైసలు. తెలంగాణ నుంచి 3లక్షల కోట్లకుపైగా పన్నుల రూపంలో ఇస్తే.. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చేది 1…
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
May 16, 2024 / 08:40 PM ISTఏపీలో తీవ్ర వివాదాస్పదమైన, రాజకీయాల్లో పెను దుమారం రేపిన అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
May 16, 2024 / 07:10 PM ISTదీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జరుగుతున్న దుష్ప్రచారానికి నీతి ఆయోగ్ చెక్ పెట్టినట్లు అయ్యింది.
Minister Harish Rao Criticized : నీతి ఆయోగ్ ఇవ్వాలని చెప్పినా..కేంద్రం నిధులు ఇవ్వడం లేదు : మంత్రి హరీష్ రావు
August 7, 2022 / 03:47 PM ISTకేంద్రం ప్రభుత్వం, నీతి ఆయోగ్ పై తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. నీతి ఆయోగ్ రాజకీయ రంగు పులుముకుందని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. సీఎం కేసీఆర్ ఏ…
Niti Aayog: కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదు.. తెలంగాణ సీఎం ఆరోపణలపై స్పందించిన నీతి ఆయోగ్
August 6, 2022 / 07:48 PM ISTనీతి ఆయోగ్ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆ సంస్థ ఖండించింది. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొనకూడదని కేసీఆర్ నిర్ణయించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై ఒక ప్రకటన…
CM KCR Criticized : ప్రధాని మోదీకి భజన మండలిగా మారిన నీతి ఆయోగ్ : సీఎం కేసీఆర్
August 6, 2022 / 06:22 PM ISTనీతి ఆయోగ్..ప్రధాని మోదీ చెప్పే వాటికి భజన మండలిగా మారిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. నీతి ఆయోగ్.. ప్లానింగ్ కమిషన్ కన్నా మెరుగ్గా పని చేస్తుందనుకున్నామని తెలిపారు. నీతి ఆయోగ్ కు వ్యూహం లేదు..…
YS Jaganmohan Reddy: రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ..
August 6, 2022 / 07:02 AM ISTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటనకు శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం విశాఖపట్టణం నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు.
Niti Aayog In AP : ఏపీలో నీతి అయోగ్ బృందం పర్యటన..
December 1, 2021 / 02:41 PM ISTఏపీలో నీతి ఆయోగ్ సభ్యుల బృందం పర్యటిస్తోంది.వీరపనేనిగూడెంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించింది.అనంతరం సీఎం జగన్ తో సమావేశం కానుంది.
NITI Aayog’s MPI : దేశంలో పేద రాష్ట్రాలు ఇవే..బీహార్ లో సగానికి పైగా జనాభా పేదరికంలోనే
November 26, 2021 / 07:38 PM ISTబీహార్, జార్ఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ భారతదేశంలోని పేద రాష్ట్రాలుగా అవతరించాయి. గురువారం నీతి ఆయోగ్ విడుదల చేసన బహుముఖ పేదరిక సూచీ(MPI)పేరుతో గురువారం నీతి ఆయోగ్ విడుదల చేసిన