Home » NITI Aayog
నీతి ఆయోగ్.. అత్యున్నత సంస్థ అయిన కౌన్సిల్. ఇందులో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు.
తెలంగాణ ఒక రూపాయి పన్ను చెల్లిస్తే తెలంగాణకు కేంద్రం ఇచ్చేది 43 పైసలే.. బీహార్ కు రూ.7.26 పైసలు. తెలంగాణ నుంచి 3లక్షల కోట్లకుపైగా పన్నుల రూపంలో ఇస్తే.. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చేది 1 లక్షా 68వేల కోట్లు మాత్రమే.
ఏపీలో తీవ్ర వివాదాస్పదమైన, రాజకీయాల్లో పెను దుమారం రేపిన అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.
దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జరుగుతున్న దుష్ప్రచారానికి నీతి ఆయోగ్ చెక్ పెట్టినట్లు అయ్యింది.
కేంద్రం ప్రభుత్వం, నీతి ఆయోగ్ పై తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. నీతి ఆయోగ్ రాజకీయ రంగు పులుముకుందని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. సీఎం కేసీఆర్ ఏ ప్రశ్నకు నీతి ఆయోగ్ సమాధానం చెప్పలేదన్నారు. హర్ ఘర్ జల్ కింద �
నీతి ఆయోగ్ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆ సంస్థ ఖండించింది. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొనకూడదని కేసీఆర్ నిర్ణయించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై ఒక ప్రకటన విడుదల చేసింది.
నీతి ఆయోగ్..ప్రధాని మోదీ చెప్పే వాటికి భజన మండలిగా మారిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. నీతి ఆయోగ్.. ప్లానింగ్ కమిషన్ కన్నా మెరుగ్గా పని చేస్తుందనుకున్నామని తెలిపారు. నీతి ఆయోగ్ కు వ్యూహం లేదు.. ఇందులో రాష్ట్రాల పాత్ర లేదన్నారు. నీతి ఆయోగ్ నిరర�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటనకు శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం విశాఖపట్టణం నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు.
ఏపీలో నీతి ఆయోగ్ సభ్యుల బృందం పర్యటిస్తోంది.వీరపనేనిగూడెంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించింది.అనంతరం సీఎం జగన్ తో సమావేశం కానుంది.
బీహార్, జార్ఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ భారతదేశంలోని పేద రాష్ట్రాలుగా అవతరించాయి. గురువారం నీతి ఆయోగ్ విడుదల చేసన బహుముఖ పేదరిక సూచీ(MPI)పేరుతో గురువారం నీతి ఆయోగ్ విడుదల చేసిన