Home » NITI Aayog
హైదరాబాద్ బిర్యాని అంటే చాలు..లొట్టలేసుకుంటూ..తింటుంటారు. సామాన్యుడి నుంచి సెలబ్రేటీ, ప్రముఖుల వరకు ఈ బిర్యానీ అంటే ఫిదా అవుతుంటారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చిన వారు..బిర్యానీ తినకుండా వెళ్లలేరు. సూపర్, ఫెంటాస్టిక్ అంటూ కితబి
కశ్మీర్ ప్రజలకు ఇంటర్నెట్ ఆపేయడమే కాకుండా అక్కడ కేవలం డర్టీ పిక్చర్లు (బూతు సినిమాలు) చూడటానికే వాడతారనే విమర్శలు చేశాడు నీతి అయోగ్ సభ్యుడు వీకే సారస్వత్. కశ్మీర్ వెళ్లడానికి రాజకీయ నాయకులు ఎందుకు అంత ఇంటరెస్ట్ చూపిస్తున్నారో అర్థం కావడం �
రేషన్ షాపుల్లో ఏం దొరుకుతాయి. బియ్యం, గోధుమలు, చక్కెర, పప్పు ధాన్యాలు దొరుకుతాయి..గిదేంది..చికెన్, గుడ్లు ఇస్తారా ?..నీతి ఆయోగ్ దీనిపై కసరత్తులు జరుపుతోంది. పౌష్టికాహార లోపం వల్ల ఎంతో మంది బాధ పడుతున్నారని, ప్రధానంగా చిన్నారులు ఈ లోపంతో రోగాల �
వైద్య చికిత్సకు ఉపయోగించే పరికరాల్లో లోపాలుండడం..అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటే..రోగులు నష్టపరిహారానికి డిమాండ్ చేయొచ్చు. ఇకపై రూ. కోటి వరకు నష్టపరిహారం కోరవచ్చు. అలాంటి పరికరాల తయారీదారులు లేదా వాటిని దిగుమతి చేసుకున్న సంస్థలకు భారీగా అపరాధ
న్యూఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ ఫార్మరింగ్ ఇండియా (నీతి ఆయోగ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 84 పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. 1 ) యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు ఖాళీ�