Home » NITI Aayog
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రూపాలు మార్చుకుని మానవాళిపై దాడి చేస్తోంది. కరోనా ఇప్పటికే రెండుసార్లు దేశాన్ని వణికించింది. మళ్లీ థర్డ్ వేడ్ ముప్పు పొంచివుంది.
డెల్టా వేరియంట్ మళ్లీ టెన్షన్ పెడుతోంది.. అటు ప్రభుత్వాలు.. ఇటు ప్రజల నిర్లక్ష్యం కారణంగా త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోబోతున్నామని అంటున్నారు నిపుణులు.. ఇప్పటికే థర్డ్ వేవ్ ఎంట్రీ ఇచ్చేసిందని WHO మొత్తుకుంటోంది..
కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ విరామ కాలంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కోవిషీల్డ్ విరామ కాలంలో ఎలాంటి తక్షణ మార్పులు లేవని పేర్కొంది. బ్యాలన్స్ చేయాలన్నది మాత్రమే ఉద్దేశమని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది.
దేశంలో కరోనా థర్డ్ వేవ్ రావడం తధ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ అన్నారు. ఇది
సుస్థిర ఆర్థికాభివృద్ధిలో 2020–21కు సంబంధించి రాష్ట్రాల వారీగా ర్యాంకులను గురువారం నీతి ఆయోగ్ విడుదల చేసింది.
స్పుత్నిక్ వి వ్యాక్సిన్ భారతదేశానికి వచ్చిందని దేశంలో కరోనా వైరస్, వ్యాక్సిన్ పరిస్థితిపై నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్ ప్రకటించారు. స్పుత్నిక్ వ్యాక్సిన్ అమ్మకం వచ్చే వారం నుండి భారతదేశంలో ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చారు. వచ్చే
కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా దేశంలో పరిస్థితులు ప్రస్తుతం చాలా దారుణంగా ఉన్నాయని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు.
cm jagan special status: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని సీఎం జగన్ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. హోదాతోనే పారిశ్రామికంగా అభివృద్ధి చెందగలమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్న సీఎం జగన్ ..విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇ�
Covid-19 vaccine drive : భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికల ప్రక్రియ మాదిరిగానే వ్యాక్సినేషన్ కూడా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇదివరకే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ పూర్తిగా అందుబాటులోకి రాగా�
దేశీయంగా కొవిడ్-19 టీకా అభివృద్ధి చేస్తున్న వివిధ సంస్థల ప్రతినిధులతో నీతి ఆయోగ్ సభ్యుడు వీకేపాల్ నేతృత్వంలోని కేంద్ర నిపుణుల బృందం సోమవారం(ఆగస్టు 17,2020) సమావేశమైంది. ఇందులో హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్, బయోలాజికల్ ఈ, పుణెకి చెందిన �