Home » nitin gadkari
సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓ మీడియాతో మాట్లాడుతూ 2014 తాము సాధ్యం కాని తప్పుడు హామీలు ఇచ్చామని, అయితే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆ వాగ్దానాలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు
ఈ బస్సులు పునరుత్పత్తి బ్రేకింగ్, ఉష్ణోగ్రత సెన్సార్లు, CCTV నిఘా, మెడికల్ కిట్లు, అగ్నిమాపక యంత్రాలు, మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన పింక్ సీట్ ఫీచర్ వంటి అధునాతన భద్రతా చర్యలను కలిగి ఉంటాయి
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా రహదారులపై మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని గడ్కరీ అన్నారు.
ఆకాశాన్నంటిన పెట్రోల్ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పారు. త్వరలోనే అన్ని వాహనాలు రైతులు తయారు చేసే ఇథనాల్ తోనే నడుస్తాయని అన్నారు.
కెబి హెడ్డేవార్, సావర్కర్లకు సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించేందుకు ప్రతిపాదనను కర్ణాటక ప్రభుత్వం గురువారం ఆమోదించింది.
పాత విషయాన్నే గడ్కరి ప్రస్తావించినప్పటికీ తనకు కాంగ్రెస్ పార్టీలో చేరమని సలహా ఇచ్చిన వ్యక్తి ఎవరో వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నేత శ్రీకాంత్ జిఖార్ (మరణించారు) తనకు ఈ సలహా ఇచ్చారట. నేను చాలా మంచి నాయకుడిని, పార్టీ కార్యకర్తనని జిఖర్ నాతో �
నితిన్ గడ్కరీకి తన కార్యాలయంలో హత్య బెదిరింపు కాల్స్ రావడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. అంతకుముందు జనవరిలో మహారాష్ట్రలోని ఆయన నివాసానికి అలాంటి కాల్స్ వచ్చాయని, కాల్ చేసిన వ్యక్తి కర్ణాటకలోని బెలగావిలో జైలులో ఉన్న వ్యక్తిగా గుర్తించామని నాగ్�
నాగ్పూర్లో ఉన్న గడ్కరీ కార్యాలయానికి మంగళవారం ఉదయం రెండు కాల్స్, మధ్యాహ్నం మరో కాల్ వచ్చింది. జయేష్ పూజారి అలియాస్ జయేష్ కాంతా పేరుతో ఒక వ్యక్తి గడ్కరీ ఆఫీస్కు కాల్ చేశాడు. తనకు రూ.10 కోట్లు ఇవ్వాలని, లేకపోతే గడ్కరీకి హాని తప్పదని బెదిరించ�
ఇలాంటి నిర్మాణం ప్రపంచంలోనే మొదటిదని, ఈ క్రాష్ బ్యారియర్ ఉక్కుకు సరైన ప్రత్నామ్యాయమని, పర్యావరణ సమస్యలను పరిష్కరిస్తుందని ఆయన వెల్లడించారు. వెదురు క్రాష్ బారియర్ రీసైక్లింగ్ విలువ 50 నుంచి 70 శాతం ఉంటుందని, దీనితో పోల్చుకుంటే ఉక్కు బారియర్ల �
మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తే పెట్టుబడులు పెరిగి కంపెనీలు వస్తాయని, అలా వస్తే ఉద్యోగాలు పెరుగుతాయని గడ్కరి అన్నారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే కోసం వేలాది మంది పని చేశారని, వారి కృషి దేశాభివృద్ధిలో నిలిచిపోతుందని గడ్కరి కొనియాడారు. ఆ