కర్ణాటకలోని బెలగావిలోని జైలు నుంచి ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. జైలులో సిబ్బందికి తెలియకుండా ల్యాండ్లైన్ ఫోన్ ద్వారా గ్యాంగ్స్టర్, హత్య నిందితుడు జయేష్ కాంత బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
Nitin Gadkari: 2024 ముగిసే నాటికి భారతదేశంలోని రహదారి మౌలిక సదుపాయాలు అమెరికాతో సరిసమానంగా తయారవుతాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. శుక్రవారం దేశ రాజధానిలో నిర్వహించిన 95వ ఎఫ్ఐసీసీఐ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశార�
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పశ్చిబెంగాల్ పర్యటనలో ఉన్న గడ్కరీ ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతుండగానే తీవ్ర అస్వస్థతకు గురై వేదికపైనే కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించి చికిత్స అం
ఓ ఎంపీ పట్టుదలతో శ్రమించాడు. అనుకున్నది సాధించాడు. ఏకంగా 32 కిలోల బరువు తగ్గాడు. ఫలితంగా రూ.2వేల 300 కోట్ల రూపాయల నిధులు సాధించాడు.
దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్వేగా గుర్తింపు పొందిన ఈ రోడ్డు.. మొదటి విడత పనులు ఈ యేడాదిలోనే పూర్తవుతాయని కేంద్ర మంత్రి గడ్కరీ మంగళవారం వెల్లడించారు. వాస్తవానికి ఢిల్లీ-ముంబై మధ్య ఉండే దూరాన్ని 12 గంటలకు తగ్గించడం తన కల అని.. ఆ పనులు తొం�
కొద్ది రోజుల క్రితమే మెర్సిడెజ్ బెంజ్ ఇండియా యూనిట్ను పూణెలోని చకస్ ప్రాంతంలో నెలకొల్పారు. కాగా, ఈ యూనిట్లో అసెంబుల్ అయిన మొట్టమొదటి దేశీయ బెంజ్ కారు ఈక్యూఎస్ 580మాటిక్ ఈవీని శుక్రవారం ఆవిష్కరించారు. దీనికి కేంద్ర మంత్రి గడ్కరి ముఖ్య అతిథ�
గతంలో ఎన్నడూ లేనంతగా 2021లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆ ఏడాదిలో 1.55 లక్షల మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్క ప్రకారం.. ప్రతి గంటలకు 18 మంది మరణిస్తున్నారట. ఒక్క రోజులో 426 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక గతేడా
బీజేపీకి గతంలో జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన గడ్కరీ.. ఆ పార్టీలో కీలక నేతల్లో ఒకరు. అంతే కాకుండా బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్కు అత్యంత సన్నిహితుడు, ఆ సంస్థ నుంచి ఎక్కువ అండదండలు ఉన్న వ్యక్తిగా కూడా ప్రచారం ఉంది. అలాంటి వ్యక్తిని పార్లమెంటరీ బో
తక్కువ ఖర్చుతో ఉత్తమమైన, నాణ్యమైన వస్తువులను తయారు చేయడంలో మనం మరింత ముందుకు రావాలి. అయితే ఈ పనిలో సమయం అనేది చాలా విలువైనదని గుర్తుంచుకోవాలి. నిజానికి సమయమే అతిపెద్ద పెట్టుబడి. కాకపోతే ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఇది చా�
గడ్కరీ ఔట్.. బీజేపీ వ్యూహమేంటి..?