Home » No mask
ఈ కరోనా రోజుల్లో మాస్కులు పెట్టుకోకపోవటం తప్పే. ఆ తప్పు ఎంతమందిపై ప్రభావం చూపిస్తోంది తెలీలీదు. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మాస్కులు ధరించాల్సిందేననే పరిస్థితి ఉంది. ఈక్రమంలో మాస్కు పెట్టుకోలేదని ఓ మహిళను పోలీసులు అత్యంత దారుణంగా కొట్టారు. నడిర
మాస్క్ ధరించకపోతే రూ.1000 జరిమానా విధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం (ఏప్రిల్ 11, 2021) ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో నిర్వహిస్తున్న ఎడ్ల బండి పోటీల్లో ఏ ఒక్కరు కూడా కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. అటు నిర్వాహకులు కూడా పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నారు.
Hyderabad Private Schools Negligence: కరోనా ప్రాణాంతక వైరస్. ఏడాది కాలంగా వింటున్న మాట ఇది. ప్రపంచవ్యాప్తంగా 10కోట్ల 50లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. 22లక్షల మంది ప్రాణాలను కబళించింది కరోనా వైరస్. అంతటి ప్రాణాంతక వైరస్ కాబట్టే, దేశ విదేశాల్లో విద్యా సంస్థలు మూతపడ్డాయ�
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై సోషల్ మీడియా విమర్శలు ఎక్కువయ్యాయి. పబ్లిక్ ఈవెంట్ కు హాజరైన Modi.. మాస్క్ వేసుకోమని ఓ వ్యక్తి చెబుతుంటే దానికి అడ్డంగా చేయి ఊపుతూ నో చెప్పి అక్కడి నుంచి వెల్లిపోయారు. దీనిపై పలువురు సోషల్ మీడియా యూజర్లు అసంతృప్�
Mask compulsory : GHMC ELECTION కొద్ది రోజుల్లో జరుగనున్నాయి. కరోనా కాలంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఎన్నికల సంఘం పలు మార్గదర్శకాలను రూపొందించింది. ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ఇటీవలే రాష్ట్ర ఎన్నికల స�
police raids on pubs in jubilee hills: హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని పబ్లపై వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పబ్లపై కొరడా ఝులిపించారు. నో మాస్క్ నో ఎంట్రీ అనే విధానానికి స్వస్తి చెప్పిన పబ్ యాజమానుల ఆట కట్టించారు. కర�
GHMC elections..new rules : కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త నిబంధనలను అమలు చేయబోతుంది. త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ నిబంధనలను ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటోంది. నో మాస్క్.. నో వోట్..అంటూ..కఠిన నిబంధనలను అమల్లోకి తీసుకురా
కరోనా వైరస్ నుంచి కాపాడుకొండి..అత్యవసరమైతే తప్ప..బయటకు రాకండి.. బయటకు వచ్చినా..తప్పనిసరిగా ముఖానికి Mask ధరించండి. బయట తిరిగే సమయంలో మాస్క్ తీయకండి. Mask ధరించడం వల్ల నోటి, ముక్కులోకి వైరస్ వెళ్లదు. మీ జాగ్రత్తే..శ్రీరామరక్ష అంటున్నాయి ప్రభుత్వాలు. వ
భారతదేశంలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎన్న పకడ్బంది చర్యలు తీసుకుంటున్నా చాప కింద నీరులా సోకుతోంది. ఇప్పటికే లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ