Home » No need
కొత్త వేరియంట్ బీఎఫ్ 7.0తో మనకు భయం లేదని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ వినయ్ కే నందికూరి స్పష్టం చేశారు. ఈ వేరియంట్ వ్యాప్తి తక్కువేనని తేల్చి చెప్పారు.
విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలలో చేరాలంటే టీసీ (బదిలీ ధ్రువపత్రం) తప్పనిసరి. అయితే, ప్రైవేటు పాఠశాలలు టీసీ ఇచ్చే విషయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తుండడంపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన స్పందించారు.
DigiLocker ఇకపై పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వారు తమ ఒరిజినల్ డాక్యుమెంట్లను పాస్పోర్ట్ ఆఫీస్ కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. సదరు వ్యక్తి తన డిజిలాకర్లో భద్రపరిచిన పత్రాల కాపీలను పేపర్లెస్ విధానం ద్వారా పాస్పోర్ట్ క
కరోనావైరస్ యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని శుక్రవారం వీడియో మెసేజ్ �
జాతీయ పౌరపట్టిక(NPR) పై కేంద్ర హోంమంత్రి అమిత్షా రాజ్యసభ సాక్షిగా కీలక ప్రకటన చేశారు. ఎన్పీఆర్ విషయంలో ఎలాంటి పత్రాలు అవసరం లేదని అమిత్షా పునరుద్ఘాటించారు. అధికారులు అడిగే సమాధానాలు పూర్తిగా ఐచ్ఛికమని, ఇష్టముంటేనే వెల్లడించవచ్చని, లేదంటే �
కరోనా వైరస్(కోవిడ్-19) పై ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిపై అధికారులతో సమీక్షించానని ట్విట్టర్లో ప్రధాని తెలిపారు. కరోనా నియంత్రణకు వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ర్టాలు కలిసికట్టుగా సమన్వయం
పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలంటే ఏదో తెలియని భయం ఇంకా జనాల్లో ఉంది. అటువంటి భయం నుంచి విముక్తి కలిగిస్తూ.. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఏదైనా ఇబ్బంది వస్తే పోలీస్స్టేషన్కు వెళ్లవలసిన అవసరం లేదు. త
రాఫెల్ డీల్ విషయంలో మోడీ సర్కార్ కు ఊరట లభించింది. రాఫెల్ రివ్యూ పిటిషన్లను ఇవాళ(నవంబర్-14,2019) సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాఫెల్ డీల్ కు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 36 యుద్ధ విమానాల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారించిన స
ఎలక్ట్రిక్ మొబిలిటీ తనంతట తానుగా ఊపందుకుంటుందని,అంతేకాకుండా రెండేళ్లలో దేశంలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయి కనుక పెట్రోలు, డీజిల్ వాహనాలపై నిషేధం విధించాల్సిన అవసరం లేదని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇవాళ(సెప్టెంబ