Home » north-east Delhi
ఢిల్లీలో మొహల్లా క్లీనిక్ లో పనిచేసే మరో డాక్టర్ కు కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. ఈశాన్య ఢిల్లీలోని మౌజ్ పూర్ కి దగ్గర్లోని బాబర్ పూర్ లోని మొహల్లా క్లీనిక్ లో పనిచేసే డాక్టర్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు మంగళవారం(మార్చి-31,2020)అధికా
పౌరసత్వ సవరణ చట్టానికివ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిని అల్లర్లలో బాధితులకు ఎంఐఎం ప్రజాప్రతినిధులు ఒక నెల జీతం విరాళంగా ఇస్తున్నట్లు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. అల్లర్లలో చనిపోయిన వారంతా భారతీయులేనని ఆయన అన్నారు. ఢిల్ల�
ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. కుటుంబసభ్యులకు కోటి
విద్యార్ధులపై లాఠీఛార్జీలు, యాంటీ సీఏఏ ప్రదర్శనకారులపై దుందుడు లాఠీఛార్జీలతో ఢిల్లీ పోలీసులు మీద విమర్శలు ఎక్కువ. నిరసనకారులపై అచారకంగా ప్రవర్థిస్తారన్న చెడ్డపేరూ ఉంది. JNU విద్యార్ధులపై దాడులుచేసిన రౌడీలు తమ ముందునుంచి వెళ్తున్నా పట
ఈశాన్య ఢిల్లీలోని ఖాజురి ఖాస్ ప్రాంతంలో దారుణం జరిగింది. హరియాణాకు చెందిన మహిళా డ్యాన్సర్ పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఐదురోజుల క్రితం జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.