not allowed

    Nampally Court : డ్రగ్స్ కేసులో కీలక ట్విస్ట్.. బిజినెస్ మేన్ ల పోలీస్ కస్టడీకి నో చెప్పిన కోర్టు

    January 28, 2022 / 11:30 AM IST

    ఈ నెల 29 నుండి ఫిబ్రవరి 2 వరకు టోనీని కస్టడీలోకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా, నిందితులైన వ్యాపారవేత్తల కస్టడీ పిటిషన్ ను మాత్రం కోర్టు తిరస్కరించింది.

    Intermediate Exams : తెలంగాణలో నేటి నుంచి ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ పరీక్షలు

    October 25, 2021 / 08:03 AM IST

    తెలంగాణలో నేటి నుంచి ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎగ్జామ్స్‌కు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. ఈ పరీక్షలకు 4 లక్షల 59 వేల మంది హాజరు కానున్నారు.

    Bombay HC : ఒక ఫ్లాట్ ఉన్నవాళ్లకు 4,5 కార్లు ఉండటం కుదరదు: బాంబే హైకోర్టు

    August 14, 2021 / 11:14 AM IST

    అపార్ట్ మెంట్స్ లో ఒక్క ప్లాట్ ఉన్నవాళ్లు ఒకటి లేదా రెండు వాహనాలు అంటే ఫోర్ వీలర్స్ (కార్లు) ఉండటం కుదరదు అంటూ బాంబే హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముంబయిలో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉన్న క్రమంలో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా �

    యస్ బ్యాంక్ ఫెయిల్ కానివ్వం…SBI చైర్మన్

    January 23, 2020 / 02:50 PM IST

    సమస్యలు,వివాదాల నుంచి యస్ బ్యాంక్ బయటపడుతుందని ఎస్ బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. యస్ బ్యాంకు లాంటి మంచి బ్యాంకు పతనం కావడం ఎకానమీకి మంచిది కాదన్నారు. బ్యాంకు సంక్షోభ పరిష్కారానికి తప్పక మార్గాలు కనిపిస్తాయని సానుకూల సం�

    టికెట్ టికెట్ ప్లీజ్ : ఆర్టీసీలో చెల్లని బస్ పాస్‌లు!

    October 6, 2019 / 07:12 AM IST

    టికెట్ టికెట్ ప్లీజ్..బస్ పాస్..ఉంది..అది చెల్లదు..ఎందుకు చెల్లదు..పాస్ గడువు ముగియడానికి ఇంకా చాలా రోజులు ఉంది..అవన్నీ తెల్వదు సార్..పైసలు ఇవ్వాల్సిందే..లేకపోతే దిగిపోండి..ఇది ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో కనిపిస్తున్న సీన్లు. తెలంగాణ ఆర్టీసీ స

    ఖలీ ప్రచారంపై ఈసీకి టీఎంసీ ఫిర్యాదు

    April 28, 2019 / 10:01 AM IST

     అమెరికా పౌరసత్వం కలిగిన రెజ్లర్ ది గ్రేట్ ఖలీ వెస్ట్ బెంగాల్ లో బీజేపీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు టీఎంసీ ఎలక్షన్ కమిషన్ కు ఓ లెటర్ రాసింది.ఓ విదేశీయుడు భారతీయ ఓటర్లను ప్రభావ�

    లాలూ లైఫ్ డేంజర్ లో ఉంది

    April 20, 2019 / 04:14 PM IST

    ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ లైఫ్ చాలా డేంజర్ లో ఉందని ఆయన భార్య,బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవీ శనివారం(ఏప్రిల్-20,2019) సంచలన వ్యాఖ్యలు చేశారు.తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లాలూను కలిసేందుకుతన కుమారుడు తేజస్వీ యాదవ్ వెళినప్పుడు అనుమతి నిరాకర�

10TV Telugu News