-
Home » Notices
Notices
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. హరీశ్ రావుకి సిట్ నోటీసులు
ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
కేసీఆర్ సహా హరీశ్ రావు, ఈటలకు చేరిన కాళేశ్వరం కమిషన్ నోటీసులు.. వారి తేదీల్లో మార్పు.. విచారణకు హాజరవుతారా..?
కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీశ్రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్లకు కాళేశ్వరం ప్రాజెక్టు పై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయ తెలిసిందే.
రామ్గోపాల్కు వర్మకు నోటీసులు.. చంద్రబాబు, పవన్లపై అనుచిత పోస్టులు పెట్టారంటూ..
ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
వైసీపీ vs జనసేన.. పెడన మంటలు
వైసీపీ vs జనసేన.. పెడన మంటలు
TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ఇంటి దొంగల బాగోతం.. 12 మంది నిందితులు అరెస్ట్
టీఎస్పీఎస్సీ(TSPSC) పేపర్ లీకేజీ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో సిట్ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. సిట్ అధికారుల విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. పేపర్ లీకేజీ వ్యవహారంలో ఇంటి దొంగల బాగోతం తవ్వేకొద్ది బయటపడుతోంది.
Bandi Sanjay: బండి సంజయ్కు మహిళా కమిషన్ నోటీసులు.. వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాలు
ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ నేపథ్యంలో ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన కమిషన్ సోమవారం బండి సంజయ్కు నోటీసులు జారీ
CBI Notice Avinash Reddy : వివేకా హత్య కేసు.. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
వివేకా హత్య కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ (సోమవారం6) విచారణకు హాజరు కావాల్సిన ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి సీబీఐ మరో ఛాన్స్ ఇచ్చింది.
YS Viveka Case : వైఎస్ వివేక హత్య కేసులో అవినాశ్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
వైఎస్ వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే అవినాశ్ రెడ్డిని సీబీఐ రెండు సార్లు విచారించింది.
CID Notices: మాజీ మంత్రి నారాయణ కుటుంబ సభ్యులకు సీఐడీ నోటీసులు
మాజీ మంత్రి నారాయణ కుటుంబ సభ్యులకు సీఐడీ నోటీసులు
Hyderabad : మహారాష్ట్రలో మాట్లాడితే మంగళ్ హాట్ పోలీసులు నోటీసులు ఇవ్వటమేంటీ? : ఎమ్మెల్యే రాజాసింగ్
మహారాష్ట్రలో మాట్లాడితే మంగళ్ హాట్ పోలీసులు నోటీసులు ఇవ్వటమేంటీ? అంటూ హైదరాబాద్ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ధర్మం కోసం పనిచేయటమే నా లక్ష్యం అని దాని కోసం పోలీసులు నోటీసులు జారీ చేసినా పట్టించుకోను అంటూ వ్యాఖ్యానించారు.