Home » notification
నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులను ఈ ..
రెవెన్యూ శాఖలో వెంటనే భర్తీ చేయాల్సిన పోస్టులు ఎన్నో అధికారులు గుర్తించారు. మొత్తం 1,148 పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని తేల్చారు.
ఏపీలో మరోసారి భారీగా వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. కడప జిల్లాలో 913 గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) కరోనా కాలంలోనూ వరుసగా ఉద్యోగ ప్రకటనలు ఇస్తూ నిరుద్యోగులకు అండగా నిలుస్తోంది.
ఏపీ ఆరోగ్యశాఖలో పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను బలోపేతం చేయడంలో భాగంగా మరో 7వేల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది.
చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న సదరన్ రైల్వే పెరంబుర్ లోని క్యారేజ్ అండ్ వేగన్ వర్క్స్ కి చెందిన చీఫ్ వర్క్ షాప్ మేనేజర్ కార్యాలయం వివిధ ట్రేడ్స్ లో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ(ఎస్వీవీయూ).. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతోంది.
కరోనా వ్యాక్సిన్ల కోసం..తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ టెంటర్లను ఆహ్వానించింది. దీంట్లో భాగంగా ప్రభుత్వం షార్ట్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్ల ద్వారా మొత్తం 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్లను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
ఖాళీగా ఉన్న రాష్ట్ర సమాచార కమిషనర్ పోస్టులు రెండింటిని భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(జీపీఎం అండ్ ఏఆర్) కె.ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
చిత్తూరు జిల్లాలో ఉన్న కలికిరి సైనిక్ స్కూల్.. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.