Home » notification
దేశంలో జనగణనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. రెండు దశల్లో దేశంలో జనగణనతోపాటు కులగణనను నిర్వహించనుంది.
ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అన్ని అవసరమైన పత్రాలను అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తుతో పాటు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. సరైన వివరాలు ఇవ్వని వారి అభ్యర్థిత్వం షార్ట్లిస్టింగ్/ఇంటర్వ్యూ కోసం పరిగణలోని తీసుకోరు.
10వ తరగతి మార్కులు, ఐటీఐ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల లోపు ఉండాలి.
ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ప్రజల కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ జీవో 331ని జారీ చేసిందన్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో మెట్రిక్యులేషన్, ఎస్ఎస్ఎల్సీ, ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పనిలో అనుభవం కలిగి ఉండాలి.
పాన్-ఆధార్ లింక్ గడువును మరోసారి పెంచుతూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ట్యాక్స్ చెల్లింపుదారులకు ఈ విషయంలో మరికొంత సమయం ఇచ్చే ఉద్దేశంతో తాజా నిర్ణయం
మార్చి 17న ఏపీ ఐసెట్-2023 నోటిఫికేషన్ విడుదలవుతుంది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈసెట్-2023కి సంబంధించిన నోటిఫికేష్ బుధవారం (మార్చి 8) విడుదలైంది. మార్చి 10-ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పూర్తి వివరాల కోసం సంబంధిత
మార్చి 3 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్ల స్వీకరణకు చివరి తేది ఏప్రిల్ 10. దరఖాస్తుల్లో మార్పులు చేసుకునేందుకు గడువు ఏప్రిల్ 12-14. ఏప్రిల్ 30 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్కు సంబంధించిన
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ నుండి 10వ తరగతి సర్టిఫికేట్ కలిగి ఉండాలి. దీనితో పాటు అభ్యర్థులు డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి.
ఈ పరీక్షకు సంబంధించి హాల్ టిక్కెట్ల జారీ ప్రక్రియ ఈ నెల 12న ప్రారంభం కానుంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సంబంధిత వెబ్సైట్ల నుంచి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.